Home » Covid-19 patients
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ వంతుగా గ్రాండ్ గా 500 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు రెడీ చేశాట. ఈ సంగతిని తానే ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు సల్మాన్ భాయ్.
Real Heroes: కరోనా కరాళ నృత్యం చేస్తున్న సమయంలో తమకు తగ్గట్టుగా ప్రతిఒక్కరూ సాయం చేస్తున్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్గా కొందరు ఉండగా మరికొందరు స్వచ్ఛందంగా సాయం చేస్తూ రియల్ హీరోస్ అనిపించుకుంటున్నారు. సొంతవాళ్లే దగ్గరకు రాని సమయంలో అన్నీ తామై అన�
మధుమేహం నియంత్రణలోకి రాక ఇబ్బందులు పడుతున్న వారిలో తీవ్ర భయం రేకేత్తుతోంది. అయితే..షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకుంటే...బ్లాక్ ఫంగస్ గురించి భయపడాల్సిన అవసరమే లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
Telangana : తెలంగాణ రాష్ట్రంలో ‘బ్లాక్ ఫంగస్’ కేసులు కలకలం రేపుతున్నాయి. నిర్మల్ జిల్లాలోని భైంసాలో ముగ్గురు బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారు. ముగ్గురిలో ఒకరు చనిపోవడంతో జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. మరో ఇద్దరి పరిస్థితి విష
Covid Inspiration boatman..Water Ambulance In Dal Lake : ఈ కరోనా కష్టంలో ఎంతోమంది తమ పెద్ద మనస్సుని చాటుకుని కరోనా బాధితులకు తమవంతు సహాయం చేస్తున్నారు. నిరుపేదలు కూడా సేవలో తామున్నామంటున్నారు. ఉపాధిగా ఉన్న ఓకే ఒక్క ఆటోను కూడా అంబులెన్స్ గా మార్చి సేవలందిస్తున్న పెద్ద మనస్సు�
సెకండ్ వేవ్ దెబ్బకి హాస్పిటల్సే కాదు శ్మశానాలు కూడా ఖాళీ లేకుండా పోయాయి. ప్రజల మనిషిగా, ఆపద్భాంధవుడిగా పేరు తెచ్చుకున్న, ప్రజలు దేవుడిగా భావిస్తున్న సోనూసూద్ ను ఈ పరిస్థితులు కదిలించాయి. దీంతో రియల్ హీరో సోనూసూద్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.
సొంత వాహనాలను మొబైల్ కోవిడ్ వార్డులుగా మార్చివేశారు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కోటా ప్రాంతానికి చెందిన యువకులు.
కరోనా నిర్ధారణ అయి హోంఐసొలేషన్లో ఉన్నవారికోసం తెలంగాణ పోలీసులు ‘సేవా ఆహార్’ పేరిట ఉచితంగా భోజనం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతిరోజూ రెండువేల మంది వరకు భోజనాలు అందజేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో అందిన తాజా గణాంకాల ప్రకారం.. లక్ష మందికిపైగా కోవిడ్ బాధితులు హోం ఐసొలేషన్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
దేశానికి లైఫ్ లైన్ గా నిలుస్తున్న ఇండియన్ రైల్వేస్.. కరోనా విపత్కర పరిస్థితుల్లో కరోనాపై పోరాటంలో తనదైన పాత్ర పోషించింది. కరోనా సంక్షోభంలో కీలకమైన మెడికల్ ఆక్సిజన్ ని పలు రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది ఇండియన్ రైల్వేస్. అంతేకాదు కరోనా పేషెంట�