Home » covid hospital
పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఏలూరు కోవిడ్ ఆస్పత్రిలో ఇద్దరు కరోనా పేషెంట్లు మృతి చెందారు. బెడ్ పై నుంచి కింద పడి ఓ మహిళా పేషెంట్ మృతి చెందింది. బాత్ రూమ్ లో పడి మరో కరోనా బాధితుడు చనిపోయాడు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ విషాధ ఘటనలు జ
విజయవాడ కోవిడ్ ఆస్పత్రిలో వృద్ధుడి అదృశ్యం కలకలం రేపుతోంది. వసంతరావు అనే వృద్ధుడు వారం రోజుల నుంచి కనిపించడం లేదు. జూన్ 25 నుంచి ఇప్పటివరకు వసంతరావు ఆచూకీ తెలియడం లేదు. గత నెల 24న వసంతరావును ఆయన భార్య ఆస్పత్రిలో చేర్పించారు. వీల్ చైర్ లో ఆస్పత్�