-
Home » Covid infections
Covid infections
దక్షిణాదిలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. తెలుగు రాష్ట్రాల్లోను మహమ్మారి కలవరం
దక్షిణాది రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో చాపకింద నీరులా మెల్లమెల్లగా మహమ్మారి విస్తరిస్తోంది.
హైదరాబాద్లో 14 నెలల చిన్నారికి కరోనా పాజిటివ్... తెలంగాణలో మెల్లగా విస్తరిస్తున్న మహమ్మారి
కోవిడ్ మరోసారి పంజా విసురుతోంది. శీతాకాలంలో కోవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతుంటం కలవరానికి గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లోనే కేసులు పెరుగుతుంటం ఆందోళనకు గురిచేస్తోంది
భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. తేలికగా తీసుకోవద్దని హెచ్చరిస్తున్న నిపుణులు
కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తోంది. పరిస్థితి ఆందోళనకరంగా మారకముందే చర్యలు చేపట్టాలని కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. కొత్త వేరియంట్ను తేలికగా తీసుకోవద్దని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు.
Kerala Covid Cases : కేరళలో కరోనా విలయం.. ఒక్కరోజులోనే 959 మరణాలు..
కేరళలో కరోనా విలయం సృష్టిస్తోంది. రోజురోజుకీ కరోనా కొత్త కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో డేటాతో కలిపి ఒక్కరోజులోనే 959 కరోనా మరణాలు నమోదయ్యాయి.
Third Wave : కరోనా ముూడో దెబ్బ! నెలాఖరు నాటికి రోజుకు 8 లక్షల కేసులు రావొచ్చు..!
భారత్లో కరోనా విలయతాండవం చేస్తోంది. దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకీ ఒమిక్రాన్ కేసుల సంఖ్య వేగంగా పెరిగిపోతోంది.
UK COVID Infections: డేంజర్ బెల్స్..! యూకేలో రోజుకు లక్షా 6వేల కోవిడ్ ఇన్ఫెక్షన్లు
యూకేలో తొలిసారి లక్షా 6వేలకు మించిన కేసులు నమోదయ్యాయి. మహమ్మారి మొదలైన నాటి నుంచి ఎప్పుడూ లేనంతగా బుధవారం ఒక్కసారిగా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయాయి.
Corona: మరోసారి కరోనా ఉగ్రరూపం.. ఎమర్జెన్సీ ప్రకటించిన జపాన్
కరోనావైరస్ కేసులు రికార్డు స్థాయిలో పెరిగిన తర్వాత రాజధాని టోక్యోతో సహా ఆరు ప్రాంతాల్లో జపాన్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి(ఎమర్జెన్సీ)ని ప్రకటించింది.
Mexico Covid 3rd Wave : మెక్సికోలో కొవిడ్ మూడో దశ మొదలైంది.. యువతలోనే 29శాతం అధికం!
మెక్సికోలో కరోనా మూడో దశ మొదలైంది.. గతవారంతో పోలిస్తే.. ఈ వారం 29శాతం అధికంగా కేసులు నమోదయ్యాయి. యువతలోనే పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని ఆరోగ్య శాఖ చెబుతోంది.
Confusion in Covid Tests : కరోనా టెస్టుల్లో గందరగోళం.. ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్లో అస్పష్టత
కరోనా టెస్టుల విషయంలో గందరగోళం నెలకొంది. కరోనా పరీక్షలు నిర్వహించే ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ టెస్టుల ఫలితాల్లో స్పష్టత రావడం లేదు. కేవలం సీటీ స్కాన్లో మాత్రమే కరోనా ఆనవాళ్లు బయటపడుతున్నాయి.
ట్రంప్ ర్యాలీలతో 30వేల మందికి కరోనా వైరస్.. 700మంది చనిపోవచ్చు: అధ్యయనం
అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయం దగ్గర పడింది. మరో రెండు రోజులు మాత్రమే ఎన్నికలకు టైమ్ మిగిలి ఉంది. ఈ సమయంలో హీటెక్కిన రాజకీయ వాతావరణంలో అమెరికాలో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాట్లపై ప్రజల్లోకి పోయి త�