Home » Covid Patient
MP Hospital Oxygen Supply Unplugged Covid Patient Death : కరోనా సోకి ఆస్పతికి వెళితే ప్రాణాలతో తిరిగి వస్తోరో రారోనని బాధితుల కుటుంబ సభ్యులు భయాందోళనలతో బతుకుతున్న పరిస్థితి. అటువంటిది కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందటానికి వచ్చిన రోగుల ప్రాణాలు సాక్షాత్తూ వైద్య సిబ్బంద�
జార్ఖండ్ లో ఉన్నట్టుండి ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు కారణంగా బెడ్ల కొరత తీవ్రంగా ఏర్పడింది. ఓ కొవిడ్ పేషెంట్ను ..
దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ.. భయాందోళనలు క్రియేట్ చేస్తున్న సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే ఆదేశిస్తున్నా కూడా.. కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆ నిర్లక్ష్యం ఖరీదే క
Pune hospital Rs.5.26 bill without treating covid Patient : కరోనా పేరుతో జనాల నుంచి మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులు ఎంత డబ్బు పిండేశాయో ఎన్నో సందర్భాల్లో విన్నాం. ఏదో పెద్ద చికిత్స చేసేసినట్లుగా లక్షల రూపాల బిల్లులు వేసి కరోనా కష్టకాలంలో జనాల బ్యాంకు బ్యాలెన్స్ లు ఖాళీ చేయించేశాయ
హాస్పిటల్లో చేసిన తప్పు బతికుండగానే ఆ కుటుంబంలోని వ్యక్తిని చంపేసింది. 75ఏళ్ల వ్యక్తికి కొవిడ్-19 వచ్చిందని గత వారం ఆ కుటుంబం హాస్పిటల్ లో చేర్పించారు. శివదాస్ బెనర్జీ అనే వ్యక్తిని బల్రామ్పూర్ బసు హాస్పిటల్ లో నవంబర్ 4న అడ్మిట్ చేశారు. నవం�
నాకు కరోనా ఉంది..తన దగ్గరకు ఎవరూ రావడం లేదు మేడమ్. సొంత స్నేహితులు, గ్రామస్థులు దూరంగా పెడుతున్నారు..నా సమస్య పరిష్కరించండి..అంటూ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కారుకు అడ్డంగా ఓ వ్యక్తి నిలబడ్డాడు. కరోనా వచ్చిన వారిని వెలివేయవద్దని, వారి పట్ల వివక�
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. కొన్ని రోజులుగా ఏడు వందలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అదే సమయంలో ఆసుపత్రుల్లో కరోనా రోగులకు సరైన ట్రీట్ మెంట్
నిర్లక్ష్య ధోరణితో కరోనా రోగి మృతికి కారణమైన ప్రైవేట్ ఆసుపత్రిపై అధికారులు కొరడా ఝళిపించారు. కఠిన చర్యలు తీసుకున్నారు. ఏకంగా ఆ ఆసుపత్రికి రూ.77లక్షలు జరిమానా విధించారు. అంతేకాదు ఆ ఆసుపత్రిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ ఘటన గుజరా