-
Home » Covid Situation
Covid Situation
BF-7 Variant : చెన్నైలో కొత్త కోవిడ్ కేసులు..ఆరోగ్యశాఖ అధికారులతో సీఎం స్టాలిన్ భేటీ
December 22, 2022 / 03:58 PM ISTBF-7 Omicron Variant ఆందోళనతో కేంద్రం ఆదేశాలతో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. తెలంగాణ ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశమైంది. కొత్త మార్గదర్శకాలు జారీచేయనుంది. అలాగే తమిళనాడు ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.సీఎం స్టాలిన్ ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.తమిళనాడు…
CM Jagan: థర్డ్ వేవ్లో ఉన్నాం.. కరోనా కట్టడికి కఠినంగా ఉండాల్సిందే!
February 2, 2022 / 10:03 PM ISTజిల్లా కలెక్టర్లతో స్పందన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లతో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.
CM Aravind Kejriwal : ప్రజలు మాస్క్లు ధరించి కరోనా వ్యాపించకుండా నిరోధించాలి : సీఎం కేజ్రీవాల్
December 20, 2021 / 03:49 PM ISTహోమ్ ఐసోలేషన్ కార్యక్రమాన్ని బలోపేతం చేసేందుకు డిసెంబర్ 23న సమీక్ష సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఢిల్లీలో 99శాతం మంది ప్రజలు మొదటి డోస్ కరోనా వ్యాక్సిన్ను తీసుకున్నారని తెలిపారు.
COVID AP: ఆగస్ట్ నాటికి ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు.. తగ్గిన కరోనా కేసులు
May 25, 2021 / 08:55 AM ISTకరోనా సెకండ్ వేవ్.. జనాలను ముప్పు తిప్పలు పెడుతోంది.. ఈ వైరస్ను ఎదుర్కోవడానికే ఆసుపత్రుల్లో డాక్టర్లు యుద్ధాలు చేస్తున్నారు. నెల రోజుల నుంచి ప్రజలు ఉక్కిరిబిక్కిరి కాగా.. ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.…
PM Modi gets emotional : వీడియో కాన్ఫరెన్స్ లో భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని మోడీ
May 21, 2021 / 04:40 PM ISTకరోనా కట్టడిలో ఫ్రంట్లైన్ వర్కర్లు చేస్తున్న కృషిని మరోసారి ప్రశంసించారు ప్రధాని నరేంద్ర మోడీ. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో శుక్రవారం ప్రధాని మోడీ.. తన పార్లమెంట్ నియోజకవర్గమైన వారణాసికి చెందిన డాక్టర్లు, పారా…
AP Covid : వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఇదే పరిస్థితి..ప్రజలు జాగ్రత్త – సీఎం జగన్
April 29, 2021 / 06:35 PM ISTకరోనా వైరస్ సమస్య ఎప్పుడు తీరుతుందో తెలియని పరిస్థితి నెలకొందని..వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఇదే పరిస్థితులు ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు సీఎం జగన్.
కోవిడ్ హాస్పిటల్స్ లో సేవలందించేందుకు రిటైర్డ్ ఆర్మీ వైద్య సిబ్బంది రెడీ
April 26, 2021 / 08:09 PM ISTCDS Rawat కొవిడ్ మహమ్మారిపై పోరాటంలో భాగంగా కేంద్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత రెండేళ్లలో భద్రతా దళాల నుంచి పదవీ విరమణ పొందిన మెడికల్ సిబ్బంది సేవల్ని మళ్లీ ఉపయోగించుకోవాలని కేంద్రం…
కరోనా పరిస్థితి రానున్న రోజుల్లో మరింత దారుణం : కేంద్రం
March 30, 2021 / 09:04 PM ISTదేశంలో కొద్ది రోజుల్లోనే కరోనా కేసులు విపరీతంగా పెరిగాయని.. ఇప్పుడు భారత్ సెకండ్ వేవ్ గుప్పిట్లో ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. దేశంలోని కొన్ని జిల్లాల్లో ఇప్పటికి చాలా కేసులు…