Home » Covid Situation
BF-7 Omicron Variant ఆందోళనతో కేంద్రం ఆదేశాలతో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. తెలంగాణ ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశమైంది. కొత్త మార్గదర్శకాలు జారీచేయనుంది. అలాగే తమిళనాడు ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.సీఎం స్టాలిన్ ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించ�
జిల్లా కలెక్టర్లతో స్పందన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లతో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.
హోమ్ ఐసోలేషన్ కార్యక్రమాన్ని బలోపేతం చేసేందుకు డిసెంబర్ 23న సమీక్ష సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఢిల్లీలో 99శాతం మంది ప్రజలు మొదటి డోస్ కరోనా వ్యాక్సిన్ను తీసుకున్నారని తెలిపారు.
కరోనా సెకండ్ వేవ్.. జనాలను ముప్పు తిప్పలు పెడుతోంది.. ఈ వైరస్ను ఎదుర్కోవడానికే ఆసుపత్రుల్లో డాక్టర్లు యుద్ధాలు చేస్తున్నారు. నెల రోజుల నుంచి ప్రజలు ఉక్కిరిబిక్కిరి కాగా.. ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండవ రోజు కేసుల్లో తగ్�
కరోనా కట్టడిలో ఫ్రంట్లైన్ వర్కర్లు చేస్తున్న కృషిని మరోసారి ప్రశంసించారు ప్రధాని నరేంద్ర మోడీ. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో శుక్రవారం ప్రధాని మోడీ.. తన పార్లమెంట్ నియోజకవర్గమైన వారణాసికి చెందిన డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంద�
కరోనా వైరస్ సమస్య ఎప్పుడు తీరుతుందో తెలియని పరిస్థితి నెలకొందని..వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఇదే పరిస్థితులు ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు సీఎం జగన్.
CDS Rawat కొవిడ్ మహమ్మారిపై పోరాటంలో భాగంగా కేంద్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత రెండేళ్లలో భద్రతా దళాల నుంచి పదవీ విరమణ పొందిన మెడికల్ సిబ్బంది సేవల్ని మళ్లీ ఉపయోగించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఏర్పాట్లు చకచకా �
దేశంలో కొద్ది రోజుల్లోనే కరోనా కేసులు విపరీతంగా పెరిగాయని.. ఇప్పుడు భారత్ సెకండ్ వేవ్ గుప్పిట్లో ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. దేశంలోని కొన్ని జిల్లాల్లో ఇప్పటికి చాలా కేసులు నమోదవుతున్నాయని ఆయన చెప్పారు