Home » Covid surge
ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ కంటే ఆయన సోదరి యో జోంగ్ దక్షిణకొరియాపై మరోసారి ఫైర్ అయ్యారు. తన సోదరుడు కిమ్ అనారోగ్యానికి గురి కావటానికి పొరుగు దేశమైన దక్షిణ కొరియానే కారణం అంటూ ఆరోపించారు.
తమిళనాడులో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కరోనా కట్టడి కోసం తమిళనాడు ప్రభుత్వం రాష్టవ్యాప్తంగా రేపు పూర్తి లౌక్ ప్రకటించింది.
రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఫార్మసీ దుకాణాలు, మీడియా సంస్థలు, టెలి కమ్యూనికేషన్లు, ఐటీ, విద్యుత్ సేవలు..
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.
కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ UK , అమెరికా సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో కంగారు పెట్టేస్తోండగానే ఇప్పుడు మరో కొత్త వేరియంట్ రావడం అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది.
వుహాన్ పరిస్థితులపై శాస్త్రవేత్తల భయం భయం
కేరళకు తాళం పడింది. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ కేసుల తీవ్రత పెరగడంతో ప్రభుత్వం సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించింది. మే 8 నుంచి మే 16 వరకు సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నట్టు రాష్ట్ర సీఎం పినరయి విజయన్ వెల్లడించారు.
ఢిల్లీలో ఒక్కసారిగా కరోనా కేసులు భారీగా పెరిగిపోవడానికి బ్రిటన్ రకం వేరియంటే కారణమని
UAE దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో ఈ నెల 25 నుంచి పది రోజుల పాటు భారత్ నుంచి అన్ని విమానాలను నిలిపివేస్తున్నట్లు గురువారం యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తెలిపింది. ఇతర దేశాల్లో 14 రోజులపాటు ఉండని భారతీయ ప్రయాణికులను కూడా అన�
కరోనా వైరస్ సోకకగానే..భయ పడొద్దని, ధైర్యమే మందు..అని స్వీయనియంత్రణే రక్షణ అని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రజలకు సూచించారు.