Home » Covid tests
ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. చైనాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. భారత్ లో మూడు బీఎఫ్7 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలోని విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహి�
Covid-19 Updates : భారత్లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,233 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 31 మంది మరణించారు..
ప్రపంచవ్యాప్తంగా విజృంభించిన కరోనావైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గతకొన్ని రోజులుగా కరోనా కేసులు తక్కువ స్థాయిలో నమోదవుతున్నాయి.
నకిలీ RT PCR సర్టిఫికెట్ల కలకలం!
కరోనా పరీక్షలపై కేంద్రం కీలక ఆదేశాలు..!
కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"దేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఫలితంగా వైరస్ బారినపడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం
ఒమిక్రాన్ భయం..టెస్టుల పేరిట దోపిడీ!
కరోనావైరస్ టెస్టుకు ముందు ఎవరైనా ఇలాంటి పదార్థాలను తింటే మాత్రం వచ్చే ఫలితం తారుమారువుతుందట.. కరోనా టెస్టు కోసం సేకరించిన స్వాబ్ శాంపిల్స్ ఫలితాలు ఒక్కసారిగా మారిపోయినట్టు గుర్తించారు. ఎందుకు ఇలా జరుగుతుందని పరిశీలిస్తే..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనాను జయించారు. వ్యక్తిగత వైద్యులు ఎంవీ రావు నేతృత్వంలోని వైద్య బృందం సీఎంకు ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో కరోనా పరీక్షలు నిర్వహించింది.
దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతున్న నేపథ్యంలో వైరస్ నిర్ధారణ పరీక్షలపై జాతీయ వైద్య పరిశోధనా మండలి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.