Home » Covid tests
కరోనా టెస్టుల విషయంలో గందరగోళం నెలకొంది. కరోనా పరీక్షలు నిర్వహించే ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ టెస్టుల ఫలితాల్లో స్పష్టత రావడం లేదు. కేవలం సీటీ స్కాన్లో మాత్రమే కరోనా ఆనవాళ్లు బయటపడుతున్నాయి.
తెలంగాణలో కరోనా గేర్లు మార్చి ఊపందుకుంటోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి.
Bengaluru Zero COVID Deaths In 24 Hours : కర్నాటకలోని బెంగళూరులో గడిచిన 24 గంటల్లో ఒక కరోనా మరణం కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో మైసూరు, తుమకూరులో మాత్రమే ఒక్కో కరోనా మరణం నమోదయ్యాయి. బెంగళూరులో గత 7 నెలల్లో మొదటిసారి జీరో కరోనా మరణాలు రికార్డు అయ్యాయి. 2020లో జూన్ 7న ఒక కరోన�
Lakhs of Covid tests in Telangana : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా పరీక్షలను భారీగా పెంచాలంటూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కరోనా పరీక్షల విషయంలో రాష్ట్రాలకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ లేఖ రాసింది. కరోనా పరీక్షలను పూర్తి స్థాయిలో ని�
Telangana Covid Cases : తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,607 కొత్త కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసుల సంఖ్య 2,48,891 కు చేరింది. 24 గంటల్లో 6 కరోనా బారిన పడి మృతిచెందారు. దాంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,372కు చేరింది. కరోనా ను�
AP Covid Cases Live Updates : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టినట్టుగా కనిపిస్తోంది. రోజురోజుకీ పెరుగుతూ పోయిన కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలో రోజు నమోదయ్యే పాజిటివ్ కేసుల కంటే కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యేవారి సంఖ్య ఎక�
ఏపీ సీఎం జగన్ కొవిడ్ పరీక్షలు, ఫలితాలకు సంబంధించి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇకపై 24 గంటల్లోగా కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు వచ్చేలా చూడాలని అధికారులతో చెప్పారు. దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి రికార్డు నె
కరోనా చికిత్స కోసం వచ్చే 6 నెలల్లో అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు పెట్టనున్నట్టు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు రోజుకు రూ.6.5 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ఈ మేరకు కోవిడ్ సమీక్షా సమావేశంలో జగన్ వెల్లడించారు. కోవిడ్ చికిత్సకోసం వచ�
గాంధీ ఆస్పత్రిలో ఆక్సీజన్ కొరతతో మరో బాధితుడు మృతి చెందాడు. 4 రోజులుగా కరోనా, తీవ్ర శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్న శ్రీధర్ను.. 2 రోజుల క్రితం ఉస్మానియా నుంచి గాంధీకి తరలించారు. అయితే గాంధీలో ఆక్సీజన్ కొరత వల్ల శ్రీధర్ చనిపోయాడని.. శ్రీధర్ �
ముంబై మహా నగరంలో నేటి నుంచి కోవిడ్ -19 పరీక్ష చేయటానికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) మంగళవారం నిర్ణయించింది. నగరంలో కోవిడ్ -19 పరీక్షల సంఖ్యను పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు, కోవి