Home » covid19
ఆసియా ఖండంలోనే అతి పెద్ద మురికివాడగా గుర్తింపు పొందిన ముంబైలోని ధారావిలో కరోనా విజృంభిస్తోంది. ధారావిలో కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ధారావిలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 43కి చేరింది. మరోవైపు ఇప్పటికే ఈ మురికివా�
కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఇవాళ(ఏప్రిల్-12,2020)ఉదయం కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కేంద్రం తెలిపిన ప్రకారం…భారత్ లో ఇప్పటివరకు 8,356కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 273కు చేరినట్లు కేంద్ర ఆరోగ్�
ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. కొత్త కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. లాక్ డౌన్ పకడ్బందిగా నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశాయి. రాష్ట్రంలో 133 రెడ్ జోన్లుగా రాష్ట్ర ప్ర
COVID-19 చికిత్సకు సహాయపడే 10,000 కంటే ఎక్కువ సమ్మేళనాల నుండి ఆరు ఔషధాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. నేచర్ జర్నల్లో ప్రచురించబడిన ఈ పరిశోధన ఆమోదించబడిన ఔషధాల సామర్థ్యాన్ని, క్లినికల్ ట్రయల్స్లో అభ్యర్థులు, ఇతర సమ్మేళనాలను పరీక్షించింది.
కరోనా యుద్ధంలో ముందువరుసలో ఉండి పోరాడుతున్న డాక్టర్లు,నర్సులు,మెడికల్ స్టాఫ్ కు తీపికబురు చెప్పింది హర్యానా ప్రభుత్వం. కరోనా వ్యతిరేక పోరాటంలో భాగస్వాములైన ప్రభుత్వ డాక్టర్లు,నర్సులు,పారామెడికల్ స్టాఫ్,క్లాస్ IV స్టాఫ్, అంబులెన్స్ స్టాఫ్,
కరోనా వ్యాధి బారిన పడి ఇప్పటి వరకు సామాన్యులు మాత్రమే చనిపోయారు. కానీ దేశంలోనే తొలిసారిగా ఓ డాక్టర్ కరోనా కాటుకు బలయ్యాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో గురువారం(ఏప్రిల్-9,2020) ఈ ఘటన చోటు చేసుకుంది. కరోనా పేషెంట్లకు చికిత్స చేయకున్నా ఆ�
ఆసియా ఖండంలోనే అతి పెద్ద మురికివాడగా గుర్తింపు పొందిన ముంబైలోని ధారావిలో ఇవాళ మరో కరోనా మరణం నమోదైంది. దీంతో ఇప్పటివరకు ధారావిలో కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 3కి చేరింది. ఇప్పటివరకు ధారావిలో 14 కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్ప�
5G టవర్ల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందంటూ సోషల్ మీడియాలో గుర్తుతెలియని వ్యక్తులు చేసిన ప్రచారాన్ని నమ్మి 5G మొబైల్ టవర్లకు నిప్పు పెడుతున్నారు బ్రిటన్ ప్రజలు. యూకే వ్యాప్తంగా ఇప్పటివరకు పదికి పైగా మొబైల్ టవర్లను ధ్వంసం చేశారు. ఆయా వీ�
కరోనాపై పోరుకు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీని విడుదల చేసింది. రాష్ర్టాలకు రూ. 15 వేల కోట్లతో అత్యవసర ప్యాకేజీని విడుదల చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకుపోరాడుతున్న జాతీయ, రాష్ట్ర స్థాయి ఆరోగ్య వ్యవస్థలను �
ఇప్పటికే వివిధ దేశాల్లోని రాయల్ ఫ్యామిలీలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ లిస్ట్ లో సౌదీ అరేబియన్ రాయల్ ఫ్యామిలీ కూడా చేరింది. సౌదీ అరేబియన్ రాయల్ ఫ్యామిలీకి చెందిన 150మందికి కరోనా సోకింది. లేటెస్ట్ రిపోర్టుల ప్రకారం…సౌదీ అరే