Home » covid19
కరోనా పేషెంట్లకు ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స చేసేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR)కేరళకు అనుమతిచ్చింది. కరోనా వైరస్ ను నాశనం చేసేందుకు ప్రస్తుతం అందుబాటులో వ్యాక్సిన్లు ఇంకా లేనప్పటికీ.. వైద్యులు మాత్రం హెచ్ఐవీ మందుల
తబ్లిగీ జమాత్ సభ్యులను క్వారంటైన్ కోసం తమ పొరుగునే ఉన్న స్కూల్ నుంచి వేరొక చోటుకి తరలించాలంటూ ఢిల్లీలోని గులాబి బాగ్ ఏరియా నివాసితులు ఆందోళనకు దిగారు. తబ్లిగీ సభ్యుల వల్ల తమ ఏరియాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని వాళ్లు ఆందోళన వ్యక్తం
కరోనా సంక్షోభహం నేపథ్యంలో ఏడాది పాటు రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు,మంత్రులందరి జీతాల్లో 30శాతం కోత విధించేందుకు కార్ణాటక కేబినెట్ ఇవాళ(ఏప్రిల్-9,2020)ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి జేసీ మధుస్వామి కన్ఫర్మ్ చేశారు. ఈ మేరకు ప్రభ
వైరస్తో రాజకీయాలు చేయడం మానుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)డైరక్టర్ జనరల్… డాక్టర్ టెడ్రోస్ అధనమ్ గెబ్రియాసిస్ తెలిపారు. కరోనా వైరస్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ తమకు ఎటువంటి సమాచారాన్ని ఇవ్వలేదని,ఇందువల్లే అమెరికాలో ప్
అమెరికాలో కరోనా మరణాలు రోజురోజుకీ భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే ఏ దేశంలో లేని విధంగా రికార్డు స్థాయిలో అగ్రరాజ్యంలో కరోనా మరణాలు నమోదవుతున్నాయి .ఎంత ప్రయత్నించినా కరోనా మరణాలకు అమెరికా అడ్డుకట్ట వేయలేకపోతోంది. బుధవారం ఒక్కరోజే అమెర
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 1.5మిలియన్ మార్క్ దాటింది. ఇప్పటివరకు కరోనా సోకినవారి సంఖ్య 15లక్షల 19వేల 195గా ఉంది. ఇక మరణాల విషయానికొస్తే 88వేల 529 నమోదయ్యాయి. కోలుకున్న వారి సంఖ్య కేవలం 3లక్షల 30వేల 862గా ఉంది. అయితే బుధవారం ఒక్కరోజే 84వేలకు �
భారత్ పై,ప్రధాని మోడీపై మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారత్ పై,మోడీపై ప్రశంసలు కురిపిస్తూ ట్రంప్ గురువారం ఓ ట్వీట్ చేశారు. అసాధారణ సమయాల్లో స్నేహితుల మధ్య మరింత సహకారం అవసరం. థ్యాంక్యూ ఇండియా. హైడ్రాక
దేశరాజధానిలో దాదాపు 20కరోనా హాట్ స్పాట్ లను వెంటనే సీల్ వేస్తున్నట్లు ఢిల్లీ డిప్యూటీ మనీష్ సిసోడియా బుధవారం(ఏప్రిల్-8,2020)ప్రకటించారు. సీల్ వేసిన ఏరియాల్లోకి బయట నుంచి ఎవ్వరూ అనుమతించబడరని,అదేవిధంగా ఈ ఏరియాల్లో నుంచి బయటకు ఎవ్వరినీ వెళ్లనిచ�
ఉత్తరప్రదేశ్లో కరోనా కేసులు పెరిగిపోతుడటంతో యోగి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్ లో ఇప్పటి వరకు 343 కేసులు నమోదయ్యాయి. ఇందులో 166 కేసులు మర్కజ్ తో లింక్ కావడంతో యోగి ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కేసులు ఎక్కువగా న�
రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఏప్రిల్-11న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా సంక్షోభానికి సంబంధించిన రిలీఫ్ వర్క్ గురించి పీసీసీ చీఫ్ లతో సోనియా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. కరోనాపై �