Home » covid19
ఢిల్లీలోని క్వారంటైన్ సెంటర్ లో ఉంచిన 167మంది తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైన సభ్యులు దురుసుగా ప్రవర్తించారు. ఆహారం విషయంలో నిర్వాహకులతో ఘర్షణకు దిగారు. తాము కోరిన ఆహారాన్నే అందివ్వాలని లేనిపోని డిమాండ్లు చేస్తున్నారు. వైద్యులు,క్వారం
భారత్ లో కరోనా(COVID-19)కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా తీవ్రత ఎక్కువౌతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గిపోతున్నాయి అనుకున్న సమయంలో సడెన్ గా గత రెండు రోజులుగా కొత్త కేసులు అనూహ్యంగా పెరిగిపోయాయి. 21 రోజ�
కరోనా వైరస్ సోకిన పేషెంట్లకు సేవలు చేస్తున్న సమయంలో మెడికల్ స్టాఫ్ ఎవరైనా… డాక్టర్లు కానీ,నర్సులు కానీ,శానిటైజేషన్ వర్కర్లు కానీ ఇతర హెల్త్ సిబ్బంది ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు 1కోటి రూపాయలను ఇవ్వనున్నట్లు ఢిల్లీ సీఎం అ�
అగ్రరాజ్యంపై కరోనా(COVID-19) మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. కరోనా దెబ్బకు అమెరికన్లు వణికిపోతున్నారు. ముఖ్యంగా న్యూయార్క్, న్యూజెర్సీల్లో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోవడం ఆందోళనకరంగా పరిణమించింది.న్యూయార్క్ లో 75,983 కేసులు నమోదు అవగా,న్యూజ�
భారత్ లో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. దేశంలో ఇప్పటివరకు 1721 మందికి కరోనా సోకగా,48 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా 150 మంది కరోనా పేషెంట్లు కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 325 పాజిటివ్ కేసులు,12 మంది మరణాలు నమోదయ్యాయి. కేరళలో 241 పాజిటివ్
ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఓ ప్రభుత్వ హాస్పిటల్ ను మూసివేశారు అధికారు. ఢిల్లీ స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ లో పనిచేసే డాక్టర్ కు కరోనా వైరస్(COVID-19) సోకినట్లు తేలడంతో హాస్పిటల్ ను మూసివేశారు. హాస్పిటల్ బిల్డింగ్స్ ఓపీడీ,ఆఫీసుులు మరియు ల్య�
కరోనా వైరస్(కోవిడ్ -19)దేశంలోని పేదలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గత వారం కేంద్రఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ 1.7లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రభుత్వం మరో ప్యాకేజీని రెడీ చేస్
కరోనా వైరస్(కోవిడ్ -19)మహమ్మారిపై పోరాడటానికి ప్రభుత్వం దగ్గర 60,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువే ఉన్నాయి. రాష్ట్ర విపత్తు సహాయ నిధులలో (SDRF) ఇప్పటికే 30,000 కోట్ల రూపాయలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఇదే మొత్తాన్ని రిలీఫ్ అండ
21 రోజుల దేశవ్యాప్త లాక్డౌన్ ను ప్రధానమంత్రి ప్రకటించిన తర్వాత సుమారు 6 లక్షల మంది వలస కార్మికులు నగరాల నుంచి తమ గ్రామాలకు కాలినడకనే వెళ్లారని ఇవాళ(మార్చి-31,2020) కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి తెలియజేసింది. మార్చి-31,2020 ఉదయం 11గంటల సమయానికి రోడ్
కరోనా వైరస్(COVID-19) పై భారత యుద్ధం కొనసాగుతున్న సమయంలో తన వంతు సాయం ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ తల్లి హీరాబెన్. తన వ్యక్తిగత సేవింగ్స్ నుంచి 25వేల రూపాయలను పీఎం-కేర్స్ ఫండ్ కు ఆమె విరాళమిచ్చారు. కరోనావైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా దేశం