covid19

    వీళ్లు మారరు : మళ్లీ పాములు గబ్బిలాలు,కుక్కలు,పిల్లులు తినడం మొదలెట్టిన చైనీయులు

    March 29, 2020 / 04:18 PM IST

    ప్రపంచం మెత్తం కరోనా దెబ్బకు లాక్ డౌన్ అయిన సమయంలో చైనా మాత్రం చిన్నగా ఆంక్షలను ఎత్తివేస్తోంది. నెలల లాక్‌డౌన్‌కు తాజాగా స్వప్తి పలికింది. ముందులాగే ప్రజలు ప్రశాంతంగా జీవనం గడపొచ్చని ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది.  ఇప్పటికే వైరస్

    భారత్ లో 1024కి చేరిన కరోనా కేసులు…27మంది మృతి

    March 29, 2020 / 04:04 PM IST

    దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 1000దాటింది. ఇప్పటివరకు దేశంలో 1024 కరోనా కేసులు నమోదయ్యాయని,27మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. వెస్ట్ బెంగాల్,తమిళనాడు,పంజాబ్,కేరళ,జమ్మూకశ్మీర్,హిమాచల్ ప్రదేశ

    మీ ఇంటి అద్దె మేం కడతాం…ఊర్లకు పోవద్దు : వలస కార్మికులకు కేజ్రీవాల్ హామీ

    March 29, 2020 / 02:46 PM IST

    వలస కార్మికులు తమ రాష్ట్రాలకు తిరిగి వెళ్ళే బదులుగా,ఎక్కడున్న వారు అక్కడే ఉండిపోవాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. లేకుంటే ఇప్పటి వరకు గ్రామాలకు చేరుకోని కరోనా వైరస్,గ్రామాలకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని కేజ్రీవాల్ త�

    భారత్ లో 1000కి చేరువలో కరోనా కేసులు…24గంటల్లో 106 కేసులు,6మరణాలు

    March 29, 2020 / 02:12 PM IST

    దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో భారత్ లో కొత్తగా 106 కరోనా కేసులు నమోదయ్యాయని,6 మరణాలు సంభవించాయని  ఆదివారం(మార్చి-29,2020) కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటివరకు దేశంలో 979 కరోనా కేసులు నమోదయ్యాయని,25మరణాలు సంభవించాయన�

    అందమైన దేశం అలా : ఇటలీలో 10వేలు దాటిన కరోనా మరణాలు

    March 29, 2020 / 01:16 PM IST

    6కోట్ల జనాభా ఉన్న ఇటలీని కరోనా కాటు వేసింది. ఇటలీలో కరోనా మరణాల సంఖ్య 10వేలు దాటింది. వైరస్ మొదట వెలుగులోకి వచ్చిన చైనా కంటే ఇటలీలోనే ఎక్కువగా కరోనా మరణాలు నమోదయ్యాయి. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ కరోనా మరణాలు నమోదైన దేశం ఇటలీనే. ఇటలీల�

    కరోనాను జయించిన కెనడా ప్రధాని భార్య

    March 29, 2020 / 12:01 PM IST

    కరోనా వైరస్(COVID-19) బారిన పడిన కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడూ భార్య సోఫి గ్రెగోరి ట్రూడూ కోలుకున్నారు. ప్రస్తుతం తాను చాలా బెటర్ గా ఫీల్ అవుతున్నట్లు తన ఫిజీషియన్ నుంచి,ఒట్టావా పబ్లిక్ హెల్త్ హాస్పిటల్ నుంచి అన్నీ క్లియర్ గా అందుకున్నట్లు

    మహారాష్ట్రలో కరోనా విజృంభణ…ముంబైలో 40ఏళ్ల మహిళ మృతి

    March 29, 2020 / 10:54 AM IST

    భారత్ లో కరోనా వైరస్(COVID-19) కలవరం పెరుగుతోంది. మహారాష్ట్రలో ఇవాళ(మార్చి-29, 2020) కరోనా సోకిన 40ఏళ్ల మహిళ మరణించింది. భారత దేశంలో ఇవాళ ఉదయం నుంచి ఇది మూడవ కరోనా మరణం. తీవ్రమైన శ్వాసకోస ఇబ్బందులతో శనివారం ముంబైలోని MCGM హాస్పిటల్ లో చేరిన ఆమె ఆదివారం కన్ను�

    స్పెయిన్ ను కాటేసిన కరోనా…ఒక్కరోజులో 838మంది మృతి

    March 29, 2020 / 10:29 AM IST

    ప్ర‌పంచ‌దేశాలను టెన్షన్ పెడుతున్న కరోనా వైరస్(COVID-19)5కోట్ల కన్నా తక్కువ జనాభా ఉన్న స్పెయిన్ ను ఊపిరి పీల్చుకోకుండా చేస్తుంది. స్పెయిన్ లో గడిచిన 24గంటల్లో 838మంది కరోనా పేషెంట్లు ప్రాణాలు కోల్పోయినట్లు ఆదివారం(మార్చి-29,2020) ఆ దేశ జాతీయ ఆరోగ్య మంత్ర�

    కఠినంగా లాక్ డౌన్…బోర్డర్లు మూసివేయాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

    March 29, 2020 / 10:04 AM IST

    కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దానిని నిరోధించేందుకు 21 రోజుల దేశవ్యాప్త లాక్ డౌన్ ను పూర్తి స్థాయిలో స్ట్రిక్ట్ గా అమలుచేయాలని ఆదివారం(మార్చి-29,2020)అన్ని రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం మరోసారి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాల ప్రధాన కార్యద�

    తెలంగాణ తొలి కరోనా బాధితుడితో ఫోన్ లో మాట్లాడిన మోడీ

    March 29, 2020 / 09:29 AM IST

    ప్రతినెలా చివరి ఆదివారం దేశప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా మాట్లాడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆదివారం(మార్చి-29,2020)మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో మోడీ ప్రత్యేకంగా…ప్రపంచదేశాలను వణికిస్తున్న కోవిడ్

10TV Telugu News