covid19

    దేశీయ విమానాలపై బ్యాన్ పొడగింపు…ఏప్రిల్-14వరకు ఎగరటానికి వీల్లేదు

    March 27, 2020 / 03:22 PM IST

    కరోనా నియంత్రణకు కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. బుధవారం నుంచి అన్ని దేశీయ విమాన సర్వీసులు రద్దు అయిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు వారం రోజుల పాటు బ్యాన్ కొనసాగుతుందని చెప్పారు. అయితే ఇప్పుడు దేశీయ విమనసర్వీసులపై బ్యాన్ పొగడించబడిం

    దక్షిణ కొరియా బాటలోనే టెస్టింగ్…5లక్షల యాంటీబాడీ కిట్స్ కోరిన ICMR

    March 27, 2020 / 03:06 PM IST

    కరోనా వైరస్(COVID-19)టెస్టింగ్ ను వేగవంతం చేసే ప్రయత్నాల్లో భాగంగా…వైరస్ నిర్ధారణ కోసం 5 లక్షల యాంటీబాడీ కిట్లను సరఫరా చేయాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) మ్యానుఫ్యాక్చరర్స్(తయారీదారులు)ను ఆహ్వానించింది. అయితే దక్షిణ కొరియాలో చేస�

    కరోనా విలయతాండవం…స్పెయిన్ లో ఒక్కరోజే 769మంది మృతి

    March 27, 2020 / 01:15 PM IST

    ప్ర‌పంచ‌దేశాలను టెన్షన్ పెడుతున్న కరోనా వైరస్(COVID-19)5కోట్ల కన్నా తక్కువ జనాభా ఉన్న స్పెయిన్ ను ఊపిరి పీల్చుకోకుండా చేస్తుంది. స్పెయిన్ లో గడిచిన 24గంటల్లో 769మంది ప్రాణాలు కోల్పోయినట్లు శుక్రవారం(మార్చి-27,2020) ఆ దేశ జాతీయ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిప�

    కరోనాపై వదంతులు నమ్మి…ఇరాన్ లో మెథనాల్‌ తాగి 300మంది మృతి

    March 27, 2020 / 12:34 PM IST

    కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న దేశాల్లో ఇరాన్ ఒకటి. ఇరాన్ లో శరవేగంగా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇరాన్ లో ఇప్పటివరకు దాదాపు 33వేల మందికి కరోనా సోకింది. 2400మంది వరకు కరోనా మరణాలు నమోదయ్యాయి. కరోనా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న ఇరాన్‌లో ప్రస్థుతం �

    ఆడా ఉంటా.. ఈడా ఉంటా.. కేరళకూ బన్నీ సాయం..

    March 27, 2020 / 12:09 PM IST

    కరోనా ఎఫెక్ట్ : అల్లు అర్జున్, సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ విరాళం..

    బిగ్ బ్రేకింగ్ : బ్రిటన్ ప్రధానమంత్రికి కరోనా పాజిటివ్

    March 27, 2020 / 11:28 AM IST

    దేశాధినేతలను సైతం కరోనా వెంటాడుతోంది. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కు కరోనా(COVID-19) సోకినట్లు నిర్థారణ అయింది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయన… ఇంగ్లాండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ సూచన మేరకు కరోనా టెస్ట్  చేయించుకున్నాడు. ఈ టెస్ట్ లో ప్

    మానవత్వం ఉన్న ప్రభుత్వం మీది…మోడీపై చంద్రబాబు ప్రశంసల వర్షం

    March 27, 2020 / 10:52 AM IST

    మోడీ సర్కార్ పై పొగడ్తలు గుప్పించారు టీడీపీ అధినేత,ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. కరోనా నేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో  పేదలు,కూలీలు,కార్మికులు,రైతులను ఆదుకునేందుకు గురువారం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేరుతో 1.7ల�

    15 గ్రామాలకు తాళం : 100మందిని కలిసిన కరోనా మృతుడు…23మందికి పాజిటివ్

    March 27, 2020 / 09:57 AM IST

    కరోనా వైరస్(COVID-19)సోకి మార్చి-18,2020న పంజాబ్ లో 70ఏళ్ల వృద్ధుడు మరణించిన విషయం తెలిసిందే. పంజాబ్ లో అదే తొలిమరణం. అయితే కరోనా వైరస్ తేలకముందు ఆ వృద్ధుడు దాదాపు 100మందిని కలిసినట్లు తేలింది. అంతేకాకుండా ఆమన తన మిత్రులతో కలిసి 15గ్రామాలను సందర్శించారు. అ�

    మోడీ నియోజకవర్గంలో గడ్డి తిన్న చిన్నారులు…అసహ్యంగా ఉందన్న పీకే

    March 27, 2020 / 09:32 AM IST

    కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు 21రోజుల పాటు లాక్ డౌన్ అంటూ మంగళవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగ సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు. అయితే  దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు అవుతున్న సమయంలో లక్షలాది మంది పేద ప్రజలు ఎన్నో ఇబ్బందుల�

    సరైన దిశలో తొలి అడుగు…ఆర్థిక ప్యాకేజీపై రాహుల్

    March 26, 2020 / 04:01 PM IST

    సరైన దిశలో కేంద్ర ప్రభుత్వం నేడు మొదటి అడుగు వేసిందని మాజీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో బాధిత ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇవాళ ఆర్థిక ప్యాకేజీని ప్రకటిం�

10TV Telugu News