-
Home » Cows
Cows
ఆవులు, బంగారు ఉంగరం, ట్రేడ్ మిల్...ఇవీ బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆస్తులు
ఆవులు, బంగారు ఉంగరాలు, ట్రెడ్మిల్...ఇవీ బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆస్తులు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తనకు రూ.1.64 కోట్ల ఆస్తులున్నాయని తాజాగా వెల్లడించారు.....
Gaushala Dead Cows : యూపీ గోశాలలో ఆవుల మృతి..కుక్కలు పీక్కుతింటున్న వీడియో వైరల్
బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇటావా జిల్లా గోశాలలో ఆవులు మరణించిన ఘటన సంచలనం రేపింది. మరణించిన ఆవుల కళేబరాలను కుక్కలు పీక్కుతింటున్న వీడియో వైరల్ గా మారింది....
Karnataka: దున్నపోతుల్ని చంపుతున్నాంగా ఆవుల్ని చంపితే ఏమైంది? కర్ణాటక మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
కర్ణాటకలోని క్రితం బీజేపీ నేతృత్వంలోని బొమ్మై ప్రభుత్వం కఠినమైన కర్ణాటక గోహత్య నిరోధకం, పశువుల సంరక్షణ (సవరణ) 2020 బిల్లు తీసుకువచ్చింది. ఈ బిల్లును 2021లో రాష్ట్ర శాసనసభలో అప్పటి అధికార బీజేపీ ఆమోదించింది. అయితే కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ ప�
Pawan Kalyan : కనుమ స్పెషల్.. గోవుల్ని పూజించి ఆహరం అందించిన పవన్..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కనుమ పండుగ సందర్భంగా ఓ వ్యవసాయ క్షేత్రంలో ఆవుల్ని సందర్శించి అక్కడి ఆవులకి పూజలు చేసి, వాటికి ఆహరం అందించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఆవులకి.................
Pawan Kalyan : ఆవులతో ఆత్మీయంగా పవన్ కళ్యాణ్
కనుమ పండుగ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఆవుల్ని పూజించి వాటికి ఆహరం అందించారు.
Nizamabad : అంబులెన్స్ లో ఆవులు సజీవ దహనం
నిజామాబాద్ జిల్లాలో ఆవుల సజీవదహనం తీవ్ర కలకలం రేపుతోంది. రోగులను తీసుకెళ్లాల్సిన అంబులెన్స్లో ఆవులను అక్రమంగా తరలిస్తున్న ముఠాగుట్టు బయటపడింది.
VR headsets for Cows : ఆవులకు వీఆర్ హెడ్సెట్లు..పాల ఉత్పత్తి పెరగటంతో రైతు ఫుల్ హ్యాపీ
ఆవులు ఎక్కువగా పాలు ఇవ్వటానికి ఓ రైతు భలే ఐడియా వేశాడు.ఆవులకు వీఆర్ హెడ్సెట్లు అమర్చాడు. దీంతో ఆవులు పాలు ఎక్కువగా ఇస్తున్నాయి. దీంతో రైతు ఫుల్ హ్యాపీ.
Punganur : పుంగనూరు జాతి పశుపోషణకు రైతుల మక్కువ
చిత్తూరు జిల్లాలో కొండ ప్రాంతాల్లో అధికంగా కనిపించే ఈ ఆవులు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మచ్చుకైనా కనిపించని పరిస్ధితి ఏర్పడింది.
Seoul Milk women As Cows : మహిళలను ఆవులుగా చూపిస్తూ ప్రకటన..వివాదంగా మారిన వీడియో
సౌత్ కొరియాకు చెందిన అతిపెద్ద డైరీ సంస్థ ప్రకటన వివాదమైంది. మహిళలను ఆవులుగా చూపిస్తూ యాడ్..వివాదంగా మారింది.
Sadhvi Saraswati : హిందువులంతా కత్తులు పట్టాలి.. సాధ్వి వివాదాస్పద వ్యాఖ్యలు
విశ్వ హిందూ పరిషద్(VHP)నాయకురాలు సాధ్వి సరస్వతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందువులందరూ తమ ఇళ్లను,గోవులను కాపాడేందుకు కత్తులు చేతబట్టాలని ఆమె కోరారు.