Home » Cows
ఆవులు, బంగారు ఉంగరాలు, ట్రెడ్మిల్...ఇవీ బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆస్తులు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తనకు రూ.1.64 కోట్ల ఆస్తులున్నాయని తాజాగా వెల్లడించారు.....
బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇటావా జిల్లా గోశాలలో ఆవులు మరణించిన ఘటన సంచలనం రేపింది. మరణించిన ఆవుల కళేబరాలను కుక్కలు పీక్కుతింటున్న వీడియో వైరల్ గా మారింది....
కర్ణాటకలోని క్రితం బీజేపీ నేతృత్వంలోని బొమ్మై ప్రభుత్వం కఠినమైన కర్ణాటక గోహత్య నిరోధకం, పశువుల సంరక్షణ (సవరణ) 2020 బిల్లు తీసుకువచ్చింది. ఈ బిల్లును 2021లో రాష్ట్ర శాసనసభలో అప్పటి అధికార బీజేపీ ఆమోదించింది. అయితే కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ ప�
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కనుమ పండుగ సందర్భంగా ఓ వ్యవసాయ క్షేత్రంలో ఆవుల్ని సందర్శించి అక్కడి ఆవులకి పూజలు చేసి, వాటికి ఆహరం అందించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఆవులకి.................
కనుమ పండుగ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఆవుల్ని పూజించి వాటికి ఆహరం అందించారు.
నిజామాబాద్ జిల్లాలో ఆవుల సజీవదహనం తీవ్ర కలకలం రేపుతోంది. రోగులను తీసుకెళ్లాల్సిన అంబులెన్స్లో ఆవులను అక్రమంగా తరలిస్తున్న ముఠాగుట్టు బయటపడింది.
ఆవులు ఎక్కువగా పాలు ఇవ్వటానికి ఓ రైతు భలే ఐడియా వేశాడు.ఆవులకు వీఆర్ హెడ్సెట్లు అమర్చాడు. దీంతో ఆవులు పాలు ఎక్కువగా ఇస్తున్నాయి. దీంతో రైతు ఫుల్ హ్యాపీ.
చిత్తూరు జిల్లాలో కొండ ప్రాంతాల్లో అధికంగా కనిపించే ఈ ఆవులు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మచ్చుకైనా కనిపించని పరిస్ధితి ఏర్పడింది.
సౌత్ కొరియాకు చెందిన అతిపెద్ద డైరీ సంస్థ ప్రకటన వివాదమైంది. మహిళలను ఆవులుగా చూపిస్తూ యాడ్..వివాదంగా మారింది.
విశ్వ హిందూ పరిషద్(VHP)నాయకురాలు సాధ్వి సరస్వతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందువులందరూ తమ ఇళ్లను,గోవులను కాపాడేందుకు కత్తులు చేతబట్టాలని ఆమె కోరారు.