Home » cpi ramakrishna
సినిమా విడుదల చేస్తున్న సమయంలో టిక్కెట్లు ఎక్కువ రేటుకు విక్రయించేందుకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులు వారికి అనుమతిస్తున్న తీరు.. వారికి ఊడిగం చేస్తున్నట్లు అనిపిస్తుంది అన్నారు.
NEET UG 2024 row: నీట్ యూజీ 2024 పరీక్ష వివాదంపై మంగళవారం దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలకు చెందిన విద్యార్థి విభాగాలు ఆందోళన చేపట్టాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో స్టూడెంట్స్ నిరసనలకు దిగారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ నాయకు�
అంబేడ్కర్ విగ్రహావిష్కరణను జగన్ తన పార్టీ కార్యక్రమంగా మార్చారు. జాతీయ స్థాయిలో చేయాల్సిన కార్యక్రమాన్ని జగన్ సొంత కార్యక్రమంగా చేశారు.
ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత దారుణంగా వ్యవహరించ లేదు. ఇంత అహంకారం, నిరంకుశంగా వ్యవహరించే వారు ఎవరూ లేరు.
జగన్ చేతకాని తనాన్ని కప్పి పుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. జగన్ రాజకీయంగా ఆత్మహత్య చేసుకోవడం ఖాయమన్నారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ప్రయత్నాలకు వ్యతిరేకంగా నేడు మహా ప్రదర్శన పేరిట ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిరసన సభ నిర్వహిస్తోంది.
సీఎం జగన్ ఇప్పటికే బీజేపీ ఇచ్చిన రోడ్ మ్యాప్ తో ముందుకెళ్తున్నారని ఇక పవన్ కళ్యాణ్ కు ఎక్కడ అవకాశం లభిస్తుందని అన్నారు
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, 2024 ఎన్నికలకు సన్నద్ధత వంటి అంశాలు సహా దేశ రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు సీపీఐ జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనపై, వైసీపీ ఎంపీలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో రాజధాని రగడ కంటిన్యూ అవుతోంది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలో రైతులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. మూడు రాజధానులు వద్దు ఒక