Home » CPM
BV Raghavulu responds to privatization of Visakhapatnam steel plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. పోరాటాల ఫలితంగా వచ్చిన స్టీల్ ప్లాంట్ ను.. బీజేపీ ప్రభుత్వం రహస్యంగా అమ్మేయాలన
What are the problems in Nagarjuna Sagar constituency? : నాగార్జున సాగర్ ఉప ఎన్నిక త్వరలోనే జరగబోతోంది. ఈ ఉప ఎన్నికపై అన్ని పార్టీలు కన్నేశాయి. ప్రధాన పార్టీల తరుపున ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే ఉండటంతో ఆయా పార్టీల క్యాడర్ అయోమయానికి గురవుతున్నారు. మరోవైపు ఉప ఎన్నికల పేరుతో అ
Sweeper to Panchayat President: నిన్నటివరకు ఆమె ఒక తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికురాలు. పంచాయితీ ఆఫీసులోని ఫోర్లు తుడిచేది..కుర్చీల దుమ్ము దులిపేది. కానీ,ఇప్పుడు పని చేస్తున్న బ్లాకు పంచాయతీకే అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు దుమ్ము దులిపిన కుర్చీలోన�
Thiruvananthapuram mayor : బాల్యంలో 5వ తరగతి నుంచే సీపీఎంతో పనిచేస్తూ.. నగర మేయర్ స్థాయి వరకు ఎదిగిందో 21ఏళ్ల యువతి. ఒకవైపు తన చదువును కొనసాగిస్తూనే మరోవైపు పార్టీ కోసం నిరంతరాయంగా పనిచేస్తూ వచ్చింది. అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు నగర మేయర్ పదవిని అందుకోబోతోం
cpi narayana: సమయానుకూలంగా పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం.. ఆనక చారిత్రక తప్పిదం చేశామంటూ కడిగేసుకోవడం.. మళ్లీ అదే పని చేయడం వామపక్ష పార్టీలకు అలవాటని రాజకీయ వర్గాల్లో వినిపించే వాదనలు. ఇప్పుడు మళ్లీ అదే పల్లవి అందుకున్నారు సీపీఐ సీనియర్ నాయకుడు న
మనోళ్లకు సెంటిమెంట్ ఎక్కువే. అందుకు రాజకీయాలు కూడా అతీతం కాదు. ఒక్క దారుణ ఓటమి చంద్రబాబును సెంటిమెంట్నే నమ్ముకొనేలా చేస్తోంది. ఒంటరి పోరుతో గెలిచింది
గత ఎన్నికల్లో ఎర్ర కండువా మెడలో వేసుకుని ప్రచారం చేసిన పవన్.. ఇక నుంచి కాషాయ కండువాతో ముందుకెళ్తానంటున్నారు. పోరాటం అంటే కమ్యూనిస్టులదేనని ఆనాడు పొగిడిన సేనాపతి.. ఇప్పుడు మాత్రం ముందు నుంచీ తాను కాషాయవాదినేనని చెప్పి షాక్ ఇచ్చారు. దీంతో ప�
బీజేపీ-జనసేన పొత్తు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి 2024 సార్వత్రిక ఎన్నికల వరకు ఏపీలో రెండూ పార్టీలు కలిసి పని చేయాలని
హుజూర్ నగర్ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. కంచుకోట లాంటి చోట కమ్యూనిస్టులు ఉనికిలో లేకుండా పోయారు. ఉప ఎన్నికల్లో సీపీఐ ఇప్పటికే టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించింది. సీపీఎం అభ్యర్థి శేఖర్ రావు నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. దీం�
పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సీపీఎం, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ రెండు పార్టీలకు ఎన్నికల్లో ఓటు వేసి ప్రజలు తమ ఓటును వృథా చేసుకోవద్దని సూచించారు.