Home » CPM
BV Raghavulu: ఢిల్లీ వెళ్లి మీసం తిప్పుతారు, గదిలోకి వెళ్లిన తర్వాత ఏం చేస్తున్నారో చెప్పాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దేనికి సంకేతమో చంద్రబాబు చెప్పాలి. చేగువేర టీ షర్టులు వేసుకోవడం కాదు ఆయన స్ఫూర్తి పొందాలి.
మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక బిల్లులకు వైసీపీ మద్దతు ఇస్తోంది అని సీపీఎం జాతీయ నేత ప్రకాశ్ కారత్ విమర్శించారు. దేశంలో వ్యవసాయ సంక్షోభానికి మోదీయే కారణమని ఆరోపించారు.
ఏపీలో బీజేపీ ప్రభుత్వానికి, మోదీకి వ్యతిరేకంగా సీపీఎం, సీపీఐలో పోరాటాన్ని వినూత్న కార్యక్రమాల పేరుతో షురూ చేశాయి. ‘మోడీనీ గద్దె దింపండి దేశాన్ని కాపాడండి’ అనే నినాదంతో ప్రచార బెరీ కార్యక్రమం చేపట్టాయి.
Assembly Elections Results: రెండు దశాబ్దాలకు పైగా త్రిపురను ఏకచత్రాధిపత్యంగా పాలించిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్ట్ (సీపీఎం) గత కొంత కాలంగా ప్రజాధారణ బాగా కోల్పోయింది. 2018లో అధికారం కోల్పోయిన సీపీఎం.. ఆ ఎన్నికల్లో 16 సీట్లే గెలిచినప్పటికీ 42.22 శాతం ఓ�
60 అసెంబ్లీ స్థానాలున్న త్రిపుర అసెబ్లీకి వివిధ పార్టీల నుంచి, స్వతంత్ర అభ్యర్థులుగా 259 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో మహిళలు కేవలం 20 మంది మాత్రమే ఉన్నారు. అయితే పోలింగుకు ముందే త్రిముఖ పోటీగా కనిపించిన ఈ ఎన్నికల్లో ఓటింగ్ తగ్గడంతో వల్�
అదానీ గ్రూప్ ప్రజల సొమ్మును కొట్టేసిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. అది మాములు విషయం అని కేంద్ర ప్రభుత్వం అంటోందని, ఆరోపణలు అన్నీ విదేశీ కుట్ర అని ఆర్ఎస్ఎస్ చెబుతోందని మండిపడ్డారు. ఇవాళ హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్
ప్రతిపక్షాల్లో ఐక్యత తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ అన్నారు. ప్రధాన మంత్రి కావడానికి ఉండాల్సిన లక్షణాలు నితీశ్ కుమార్కు ఉన్నాయని, ఇందులో ఎటువంటి సందేహమూ లేని చెప్పారు. అయితే, దీనిపై చర్చించ�
ప్రతిష్టాత్మక ‘రామన్ మెగసెసే’ అవార్డును నిరాకరించారు కేరళకు చెందిన సీపీఎం మహిళా నేత. తానో రాజకీయ నాయకురాలు కావడం వల్ల, పార్టీ హై కమాండ్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.
సుప్రీంకోర్టు స్టేటస్ కో ఆదేశాలిచ్చినా మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో బృందా కారత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీకి వ్యతిరేకత భారీగా పెరిగిందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి లక్ష్యంగా కృషి చేస్తామని చెప్పారు.