Home » CPM
కేంద్రం.. రాష్ట్ర విభజన హామీలు అమలు చేయట్లేదని ఏచూరీ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పనులు జరుగడం లేదన్నారు. రాష్ట్రంలోని 3 ప్రాంతీయ పార్టీలు బీజేపీకి సహకరిస్తున్నాయని ఆరోపించారు.
రైతుల సమస్యలు, పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పార్లమెంట్లో చర్చ జరిగేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఏడు ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ కి లేఖ రాశాయి.
మాజీ మంత్రి కేకే శైలజకు పినరయి విజయన్ కేబినెట్లో చోటు దక్కకపోవడంపై తీవ్రస్థాయిలో వెల్లువెత్తుతున్న విమర్శలపై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పందించారు. కేరళ సీఎంగా పినరయి విజయన్ రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమ�
తెలంగాణ మినీ మున్సిపోల్స్ కౌంటింగ్ కొనసాగుతోంది. ఖమ్మం కార్పొరేషన్ లోని 4 డివిజన్లలో టీఆర్ఎస్ విజయం సాధించింది. రెండు డివిజన్లలో సీపీఐ గెలిచింది. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం ఒక్కో చోట విజయం సాధించింది.
సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం నెలకొంది. సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
West bengle Elections 2021 Wall competing at night : రాజకీయ నేతలు..కొంతమంది బడాబాబులు పెద్దల అండతో స్థలాలను కబ్జా చేయటం గురించి విన్నాం. కానీ గోడల్ని కబ్జా చేసిన వైనం గురించి విన్నారా? ఆ ఇల్లు..ఈ ఇల్లు అని కూడా చూడకుండా కనిపించిన గోడలన్నీ కబ్జా చేసేస్తున్నారు పశ్చిమబెంగాల్
kerala elections కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం బుధవారం(మార్చి-10,2021)సీపీఎం పార్టీ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. 83 మంది అభ్యర్థులతో తొలి లిస్టును సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఏ విజయరాఘవన్ విడుదల చేశారు. ఎల్డీఎఫ్ ప్రభుత్వ అభివృద్ధి పనులను �
kerala కేరళ ఎన్నికల్లో ఇప్పుడు కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. పాత తరానికి స్వస్తి చెప్పి..కొత్త తరానికి ప్రాధాన్యమిస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్లను పక్కనబెట్టి..యువతనే ఎక్కువగా బరిలోకి దించాలని ప్రధాన పార్టీలు ని
andhra pradesh bandh on march 5th: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 5న రాష్ట్ర బంద్ కు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి పిలుపునిచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు బంద్ కు మద్దతివ్వాలని సమితి నాయకులు కోరారు. రాష్ట్రంలోని అన్ని వాణిజ్య, వ్యాపార స
Visakhapatnam Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఏపీకి ప్రమాదకరమని అన్నారు. మళ్లీ విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు నినాదంతో వెళ్లాలని పిలుపునిచ్చారు. బీ�