CPM

    ఖమ్మం, మానుకోటలో ఎరుపు మెరిసేనా : పట్టుకోసం కమ్యూనిస్టుల దృష్టి

    April 6, 2019 / 01:12 PM IST

    భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన సాయుధ పోరాటంలో అగ్రభాగాన నిలిచిన కమ్యూనిస్టుల ఉనికి నేడు మానుకోట, ఖమ్మం జిల్లాల్లో ప్రశ్నార్థకంగా మారింది.

    సీపీఎంపై ఒక్క మాట కూడా మాట్లాడను

    April 4, 2019 / 04:33 PM IST

    భారతదేశమంతా ఒక్కటే అన్న మెసేజ్ ఇవ్వడానికే తాను కేరళ రాష్ట్రం నుంచి పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు.

    వామపక్షాలకు 14 అసెంబ్లీ,4ఎంపీ సీట్లు కేటాయించిన పవన్

    March 17, 2019 / 04:14 PM IST

    వామపక్షాలతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపిన అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో కలిసి ఆదివారం(మార్చి-17,2019)పవన్ పవన్‌ మీడియాతో మాట్లాడారు.రెండు వామపక్ష పార్టీలు సీపీఐ,సీపీఎమ్ లకు రెండేసి లోక్‌సభ, ఏడేసి అ�

    పొత్తుల్లో కీలక నిర్ణయం తీసుకోనున్న జనసేన

    March 12, 2019 / 02:24 AM IST

    ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రధాన పార్టీలు పొత్తులు, అనుసరించాల్సిన ఎత్తులుపై తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో పొత్తు పెట్టుకుంటున్న కమ్యునిష్ట్‌ పార్టీలు, జనసేన ఇవాళ(12 మార్చి 2019) సీట్ల పంపకాలపై చర్చించనున్నారు. గతవారం ఇ

    లెక్క తేలేనా…… పొత్తు కుదిరేనా ?

    March 8, 2019 / 03:13 PM IST

    అమరావతి: జనసేన వామపక్షల మధ్య సీట్ల లెక్క తేలడం లేదు. ఇప్పటివరకూ అనేకసార్లు సమావేశాలు జరిగినా సీట్ల పంపకాల విషయం కొలిక్కిరాలేదు. సీట్లు ఫైనల్ చేయాలంటూ లెఫ్ట్ పార్టీలు జనసేనపై ఒత్తిడి తెస్తున్నాయి.  రాష్ట్ర విభజన తరువాత ఉనికి కోల్పోయిన వా

    ఎన్నికల కసరత్తు : ఈసీ అఖిల‌ప‌క్ష స‌మావేశం

    March 6, 2019 / 03:40 PM IST

    హైదరాబాద్: పార్ల‌మెంట్ ఎన్నిక‌ల షెడ్యుల్ కి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్నందున రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ అందుక‌నుగుణంగా  ఏర్పాట్లు చేస్తోంది. గ‌తంలో వ‌చ్చిన అనుభవాల‌ను దృష్టిలో పెట్టుకుని రానున్న లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌�

    కాయ్ రాజా కాయ్ : ఏపీలో బెట్టింగ్ ల జోరు

    March 6, 2019 / 11:22 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్స్‌ జోరందుకున్నాయి. రాష్ట్రంలో అధికారాన్ని ఏ పార్టీ చేజిక్కించుకుంటుందన్న దానిపై బెట్టింగ్‌ జోరుగా సాగుతోంది. బెట్టింగ్‌ కాసేవారికి బెట్టింగ్‌ రాయుళ్లు ఆఫర్స్‌ కూడ

    ఏపీలో పవన్ తో కలిసి పని చేస్తాం : ఏచూరి

    March 4, 2019 / 12:01 PM IST

    ఢిల్లీ:  వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఏపీ లో సిపిఐ, పవన్ కల్యాణ్ తో కలిసి పోటీ చేస్తాం, తెలంగాణలో సిపిఐ, బీ.ఎల్.ఎఫ్ తో కలిసి పోటీ చేస్తామని,  సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి  చెప్పారు . లోక్ సభ ఎన్నికల పొత్తులపై మాట్లాడుతూ ఆయన “�

    గుంటూరులో యుద్ధం : మోడీ గో బ్యాక్ అంటూ ఆందోళనలు

    February 9, 2019 / 08:29 AM IST

    విజయవాడ: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో గుంటూరులో జరగబోయే  బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు.  రేపు ఉదయం ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా గుంటూరు  వెళతారు.  మోడీ ప్రయాణించే గన్నవరం విమానాశ్రయం నుండి విజయ�

    హోదా పోరు: ఉండవల్లి ఆల్ పార్టీ మీట్

    January 28, 2019 / 01:46 PM IST

    విజయవాడ: ఏపికి ప్ర‌త్యేక హాదాతోపాటు విభ‌జ‌న హామీల అమ‌లు చెయ్యాల‌ని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపి ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ఆల్ పార్టీ మీటింగ్ ను నిర్వ‌హిస్తున్నారు. “ఏపి హ‌క్కుల కోసం పోరాటం” పేరుతో విజ‌య‌వాడ‌లో మంగళవారం ఉద‌యం ఈ స‌మావేశం జ‌రుగ�

10TV Telugu News