Home » CPM
కేంద్ర స్థాయిలో తీసుకున్న నిర్ణయం ప్రకారం రాష్ట్రంలోనూ కాంగ్రెస్తో జట్టుకట్టాలా..? లేక.. విన్నింగ్ జోడీగా మునుగోడులో విక్టరీ కొట్టిన బీఆర్ఎస్తో బంధాన్ని కొనసాగించాలా తెలియక తర్జనభర్జన పడుతున్నారు కమ్యూనిస్టు నేతలు.
మోదీ పాలనలో అంబానీ, అదానీలు లాభ పడ్డారని, పేద ప్రజలు మరింత పేదలుగా మారిపోయారని పేర్కొన్నారు. ఏపీ నుంచి ఎన్డీఏ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారని వెల్లడించారు.
గ్రామ పంచాయతీల్లో 63,229 వార్డులు ఉండగా.. ఇప్పటి వరకు విడుదలైన స్థానాల్లో టీఎంసీ 16,436 స్థానాలు గెలుచుకుని మరో 5,380 స్థానాల్లో లీడింగులో ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ కేవలం 3,665 స్థానాలు మాత్రమే గెలుచుకుని, మరో 1,597 స్థానాల్లో ఆధిక్యం సాగిస్తోంది
పోలింగ్ జరిగిన శనివారమే వివిధ హింసాత్మక ఘర్షణల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక జూన్ 9న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి మరణించినవారి సంఖ్య మొత్తంగా 38కి చేరింది. శనివారం పోలింగ్ సందర్భంగా తీవ్రమైన హింస జరిగింది
గ్రామ పంచాయతీల్లో 63,229 వార్డులు ఉండగా.. ఇప్పటి వరకు విడుదలైన స్థానాల్లో టీఎంసీ 6,158 స్థానాలు గెలుచుకుని మరో 3,168 స్థానాల్లో లీడింగులో ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ కేవలం 1,155 స్థానాలు మాత్రమే గెలుచుకుని, మరో 776 స్థానాల్లో ఆధిక్యం సాగిస్తోంది. బెంగాల్ రాష
మోదీ పర్యటనలో విభజన హామీల ప్రస్తావన ఎందుకు లేదని ఆయన నిలదీశారు.
ముర్షీదాబాద్ జిల్లాలో టీఎంసీ, సీపీఎం మధ్య తీవ్ర ఘర్షణలు తలెత్తాయి. కూచ్ బెహార్ జిల్లాలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ ఏర్పడింది. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ ఘర్షణల్లో ఉన్నారు. కాగా, రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఘర్షణలప
రాష్ట్రంలో చాలా రోజుల నుంచి పరిస్థితి విషమంగా ఉండడంతో కేంద్ర సాయుధ భద్రతా బలగాల పహరాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యాయి. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న పంచాయతీ పోలింగ్ పార్టీల బలాబలాలను వెల్లడించనున్నాయి
ట్విట్టర్ ద్వారా చేసిన ఈ విమర్శలకు గాను సూర్యపై ఐపీసీ సెక్షన్లు 153(ఎ), 505 (1)(బి), 505 (1)(సి) ఐటి చట్టంలోని సెక్షన్ 66 (డి) కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ప్రస్తుతం రిమాండ్ కోసం మేజిస్ట్రేట్కు తరలించారు. అయితే సూర్య అరెస్టుపై తమిళనాడు బీజేపీ అధ్యక్�
ఆందోళనకారులకు మద్దతుగా నిలిచారు సీపీఎం పార్టీ నాయకులు.