Home » CRASH
రాజస్థాన్ అజ్మీర్లోని ఓ ఉత్సవంలో డ్రాప్ టవర్ రైడ్ కుప్పకూలడంతో 11 మంది గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం చోటు చేసుకుంది.
నిజానికి రోడ్డు ఖాళీగానే ఉంది. ఒకవైపు నుంచి ఆర్టీసీ బస్సు వేగంగా వస్తోంది. వస్త ఒక కారును ఓవర్ టేక్ చేసింది. ఈ క్రమంలోనే ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. కారు అటు పక్కకు పడిపోగా, బస్సు మాత్రం ఇటు వైపు ఉన్న చర్చి ఆర్చ్ని ఢీకొట్టింది. ఆ వెంట
రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో మూడు యుద్ధ విమానాల ప్రమాద ఘటనపై అంతర్గత విచారణకు భారత వాయుసేన ఆదేశించింది. గంటల వ్యవధిలోనే మూడు విమానాలు కూలిన ఘటనపై వాయుసేన ఉన్నతాధికారులకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫోన్ చేసి వివరాలను తెలుసుకున్నారు.
అమెరికాలో విమాన ప్రమాదం జరిగింది. మేరిలాండ్లో విద్యుత్ తీగలపై ఓ విమానం కుప్ప కూలిపోయింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
టాంజానియాలో ఘోర విమానం ప్రమాదం జరిగింది. విమానాశ్రయంలో ప్రయాణికుల విమానం ల్యాండ్ అవుతుండగా నదిలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రెసిషన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం బుకోబాలో ల్యాండ్ అవుతుండగా పైల�
ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంబులెన్స్ను కారు ఢీ కొనడంతో ఐదుగురు మృతి చెందారు. ఈ సంఘటన బాంద్రా-వొర్లి సీ లింక్పై చోటు చేసుకుంది.
రాఫెల్ కారో క్వింటెరో అనే డ్రగ్స్ వ్యాపారిని నేవీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. రాఫెల్ దేశంలో అతిపెద్ద డ్రగ్స్ వ్యాపారి. గాదాలజారా కార్టెల్ అనే పెద్ద డ్రగ్స్ నిర్వహణ సంస్థను నడిపిస్తున్నాడు.
అంతటితో ఆగకుండా.. 33 కేవీ హైటెన్షన్ పోల్ను తాకి నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు బస్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
శామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీసెర్ట్ నేషనల్ పార్క్ సమీపంలో మిగ్-21 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ కూలినట్టు జైసల్మేర్ జిల్లా ఎస్పీ అజయ్సింగ్ తెలిపారు.
ఆయువున్నంత వరకు భరతమాత సేవలో తరించిన సీడీఎస్ బిపిన్ రావత్కు యావత్ భారతావని కన్నీటి నివాళులర్పిస్తోంది. రావత్, ఆయన సతీమణి మధూలికరావత్కు ప్రతీ భారతీయుడు వీడ్కోలు పలుకుతున్నాడు.