Home » CRDA
వేలం ద్వారా భూముల విక్రయానికి అనుమతి ఇస్తూ జీవో నెంబర్ 389 జారీ చేసింది. వచ్చే నెలలోనే వేలం ప్రక్రియ మొదలు కానుంది. రాజధాని రైతులు ఈ ప్రక్రియపై అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ప్రభుత్వ కుట్రకోణం ఉందని ఆరోపిస్తున్నారు.
రాజధాని అభివృద్ధికి నిధుల సమీకరణం కోసం ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రాజధాని అమరావతి ప్రాంతంలోని భూములను విక్రయించాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు అమరావతిలోని భవనాలను..
రాజధాని అమరావతి భూములను అమ్మాలని నిర్ణయించింది. 600 ఎకరాల రాజధాని భూముల విక్రయానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
రైతుల ప్లాట్లను అభివృద్ధి చేసి.. మూడు నెలల్లో అప్పచెప్పమని హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడంతో.,. సీఆర్డీఏ అధికారుల్లో చలనం వచ్చింది. ఇప్పటివరకూ రిజిస్ట్రేషన్ చేయించుకోని వారు చేసుకోవాల
ఈ సమయంలో రిజిస్ట్రేషన్స్ను జగన్ సర్కార్ నిలిపివేయగా.. రైతులు, అమరావతి వాసులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు.. రిజిస్ట్రేషన్స్ చేయాలని ఆదేశించింది.
అమరావతిని అభివృద్ధి చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. 10టీవీతో మాట్లాడిన పలువురు నేతలు సీఆర్డీఏ పై కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు
3 రాజధానులు, CRDA రద్దుపై హైకోర్టు సంచలన తీర్పు
అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు ప్రతిపాదనకు వ్యతిరేకంగా మందడం గ్రామ సభ తీర్మానం చేసింది. అభివృద్ధి లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే పన్నులు పెరుగుతాయని..
అమరావతి భూ కుంభకోణం కేసులో ఏపీ సీఐడీ వేగం పెంచింది. సీఆర్డీఏలో పని చేసిన అధికారులను సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
రాజధాని పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. అక్టోబర్ 5 నుంచి రెగులర్ విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. రాజధానిపై స్టేటస్ కో ఆదేశాలు అక్టోబర్ 5వరకు కొనసాగుతాయని తెలిపింది. విశాఖలో గెస్ట్ హౌస్ నిర్మించాల్సిన అవసరం ఉందని ఏజీ శ్రీర