Home » CRDA
రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన సీఎం జగన్, హైపవర్ కమిటీ భేటీ ముగిసింది. శుక్రవారం(జనవరి 17,2020) సీఎం జగన్ తో హైపవర్ కమిటీ సమావేశం అయ్యింది. రాజధాని
ఏపీ రాజధానిపై ఏదో ఒకటి తేల్చాయనే పక్కా ప్లాన్ తో ఉన్న వైసీపీ సర్కార్ ఆ దిశగా దూకుడు పెంచింది. ఈ నెల 20నుంచి 3 రోజుల పాటు శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరచాలని నిర్ణయించింది. 20, 21, 22 తేదీల్లో శాసనసభను సమావేశ పరచాలని అసెంబ్లీ కార్యదర్శికి ప్రభు
ఏపీ రాజధాని అమరావతిలో నిలిచిపోయిన భవన నిర్మాణాలు, ప్రధాన మౌలిక వసతలు కల్పన కోసం చేపట్టిన నిర్మాణాలను అనవసరమైన ఆర్భాటాలకు పోకుండా పనులు తిరిగి చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో వాస�
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని బట్టి రాజధాని నిర్మాణలపై ముందుకు వెళ్తామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. సీఎం జగన్ గురువారం సీఆర్డీఏ అధికారులతో రాజధాని నిర్మాణం పై సమీక్ష నిర్వహించారు. అనంతరం పురపాలక శాఖమంత్రి బొత్స సత్యనార�
ఏపీ రాజధాని మార్పు అంశం హాట్ టాపిక్ గా మారింది. రాజధాని మార్పుపై జోరుగా వార్తలు వస్తున్నాయి. ఏపీ రాజధానిని అమరావతి నుంచి మరో చోటికి షిఫ్ట్ చేసే యోచనలో జగన్
అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలో ఓ రైతుపై పోలీసుల దౌర్జన్యం చేసి అక్రమ కేసులు బనాయించారు. రాజధాని నిర్మాణానికి భూమి ఇవ్వని రైతు గద్దె మీరా ప్రసాద్ పోలంలోంచి సీఆర్డీఏ అధికారులు రోడ్డు వేస్తుండగా ఉద్రిక్తతకు దారితీసింది. అనుమతి లేకుండా రో
AP రాజధాని అమరావతికి మణిమకుటమైన సెక్రటేరియట్ టవర్ల నిర్మాణంలో.. మరో ప్రధాన ఘట్టం ప్రారంభమైంది. జీఏడీ, 3వ నంబర్ టవర్లకు కాలమ్స్ అమరిక పనులు మొదలుపెట్టారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థల నిపుణుల ఆధ్వర్యంలో.. ముందు ర్యాఫ్ట్ ఫౌండేషన్ నిర్మించారు. �
ఏపీ సీఆర్డీఏ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హ్యాపీనెస్ట్ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో త్వరలో హ్యాపీనెస్ట్-2 నిర్వహణకు అధికారులు సన్నద్ధమయ్యారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో విజయవాడ ఎయిర్ పోర్ట్ విమానాశ్రయం నుంచి సింగపూర్కు విదేశీ ప్లైట్ రూ.611 కోట్లతో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణం రూ.161 కోట్లతో ఇంటర్నేషనల్ టెర్మినల్ బిల్డింగ్ రూ.100 కోట్లతో రన్ వే విస్తరణ పనులు 59 ఎకరాలను సమీకరణ భా�