CRDA

    రాజధానిపై సస్పెన్స్ : రేపు మరోసారి సీఎంతో హైపవర్ కమిటీ భేటీ

    January 17, 2020 / 09:17 AM IST

    రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన సీఎం జగన్, హైపవర్ కమిటీ భేటీ ముగిసింది. శుక్రవారం(జనవరి 17,2020) సీఎం జగన్ తో హైపవర్ కమిటీ సమావేశం అయ్యింది. రాజధాని

    ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జనవరి 20 నుంచి

    January 13, 2020 / 10:04 AM IST

    ఏపీ రాజధానిపై ఏదో ఒకటి తేల్చాయనే పక్కా ప్లాన్ తో ఉన్న వైసీపీ సర్కార్ ఆ దిశగా దూకుడు పెంచింది. ఈ నెల  20నుంచి 3 రోజుల పాటు శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరచాలని నిర్ణయించింది.  20, 21, 22  తేదీల్లో శాసనసభను సమావేశ పరచాలని అసెంబ్లీ కార్యదర్శికి ప్రభు

    డబ్బులిస్తా..రాజధాని నిర్మాణ పనులు మొదలెట్టండి

    November 26, 2019 / 02:25 AM IST

    ఏపీ రాజధాని అమరావతిలో నిలిచిపోయిన భవన నిర్మాణాలు, ప్రధాన మౌలిక వసతలు కల్పన కోసం చేపట్టిన నిర్మాణాలను అనవసరమైన ఆర్భాటాలకు పోకుండా పనులు తిరిగి చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.  క్షేత్ర స్థాయిలో వాస�

    రాజధాని నిర్మాణాలపై బొత్స కీలక వ్యాఖ్యలు

    August 29, 2019 / 02:27 PM IST

    రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని బట్టి రాజధాని నిర్మాణలపై ముందుకు వెళ్తామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. సీఎం జగన్ గురువారం సీఆర్డీఏ అధికారులతో  రాజధాని నిర్మాణం పై సమీక్ష నిర్వహించారు. అనంతరం పురపాలక శాఖమంత్రి బొత్స సత్యనార�

    సీఎం జగన్ సంచలన నిర్ణయం : రాజధానిపై రెఫరెండం

    August 23, 2019 / 04:33 AM IST

    ఏపీ రాజధాని మార్పు అంశం హాట్ టాపిక్ గా మారింది. రాజధాని మార్పుపై జోరుగా వార్తలు వస్తున్నాయి. ఏపీ రాజధానిని అమరావతి నుంచి మరో చోటికి షిఫ్ట్ చేసే యోచనలో జగన్

    అమరావతిలో అరాచకం : రైతుపై పోలీసుల దౌర్జన్యం

    April 27, 2019 / 11:54 AM IST

    అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలో  ఓ రైతుపై పోలీసుల దౌర్జన్యం చేసి అక్రమ కేసులు బనాయించారు. రాజధాని నిర్మాణానికి భూమి ఇవ్వని రైతు గద్దె మీరా ప్రసాద్ పోలంలోంచి సీఆర్డీఏ అధికారులు  రోడ్డు వేస్తుండగా ఉద్రిక్తతకు దారితీసింది. అనుమతి లేకుండా రో

    AP సెక్రటేరియట్‌ టవర్ల నిర్మాణంలో ప్రధాన ఘట్టం

    April 18, 2019 / 10:27 AM IST

    AP రాజధాని అమరావతికి మణిమకుటమైన సెక్రటేరియట్‌ టవర్ల నిర్మాణంలో.. మరో ప్రధాన ఘట్టం ప్రారంభమైంది. జీఏడీ, 3వ నంబర్‌ టవర్లకు కాలమ్స్‌ అమరిక పనులు మొదలుపెట్టారు.  ప్రపంచ ప్రఖ్యాత సంస్థల నిపుణుల ఆధ్వర్యంలో.. ముందు ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ నిర్మించారు. �

    అమరావతిలో సొంతిల్లు : హ్యాపినెస్ట్-2కి బుకింగ్స్

    March 6, 2019 / 10:41 AM IST

    ఏపీ సీఆర్డీఏ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హ్యాపీనెస్ట్ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో త్వరలో హ్యాపీనెస్ట్-2 నిర్వహణకు అధికారులు సన్నద్ధమయ్యారు.

    అంతర్జాతీయ స్థాయికి బెజవాడ ఎయిర్ పోర్ట్

    January 3, 2019 / 09:52 AM IST

    అంతర్జాతీయ ప్రమాణాలతో విజయవాడ ఎయిర్ పోర్ట్  విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు విదేశీ ప్లైట్  రూ.611 కోట్లతో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణం  రూ.161 కోట్లతో ఇంటర్నేషనల్ టెర్మినల్ బిల్డింగ్  రూ.100 కోట్లతో రన్ వే విస్తరణ పనులు 59 ఎకరాలను సమీకరణ భా�

10TV Telugu News