Home » CRDA
ఏపీలో మూడు రాజధానుల శంకుస్థాపనకు జగన్ సర్కార్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. 2020, ఆగస్టు 16వ తేదీన ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని, ఇందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసింది. ప్రధ
వైసీపీ ప్రభుత్వం అనుకున్నది సాధించింది. ఏపీలో ఇకపై 3రాజధానులు ఉండనున్నాయి. 3రాజధానులకు లైన్ క్లియర్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ-ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు, పా�
పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపైనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చర్చ జరుగుతోంది. గతంలో ఓసారి అసెంబ్లీలో ఆమోదం పొందిన ఈ రెండు బిల్లులను మండలి పక్కన పెట్టేసింది. దీనిపై సెలెక్ట్ కమిటీని వేయడంతో కాలం ముగిసింది. మరోసారి ఈ బిల్లులను అ�
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ శాసనమండలిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ శాసనమండలిని రద్దు చేస్తారనే వార్తలు జోరుగా వినిపిస్తున్న సమయంలో.. మండలి రద్దు గురించి మంత్రి బొత్స హాట్ కామెంట్స్ చేశారు. ఆదివారం(జనవరి 26,2020) మధ్యాహ్నం మీడి�
మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ ఫిబ్రవరి 26కు వాయిదా పడింది. రెండు కేసులపై.. హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి.
ఏపీ శాసనమండలి చైర్మన్ తీరుని వైసీపీ మంత్రులు,ఎమ్మెల్సీలు తప్పుబట్టారు. ఏపీ శాసనమండలికి ఈ రోజు బ్లాక్ డే,మాయని మచ్చ అని మంత్రి బోత్స సత్యనారాయణ అన్నారు. సీఆర్డీయే రద్దు,అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును విచక్షణ అధికారాలతో సెలక్ట్ కమిటీకి పంప
రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై శాసనమండలిలో టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రూల్ 71 విషయంలో విజయం సాధించిన టీడీపీ ఇప్పుడు మరో అస్త్రం ప్రయోగించింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై టీడీపీ నోటీసులు ఇచ్చి�
పాలనా వికేంద్రీకరణ బిల్లుపై ఉత్కంఠ కొనసాగుతోంది. అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లుకు మండలిలో మాత్రం అడ్డంకులు తప్పడం లేదు. నిన్న(జనవరి 21,2020) మండలిలో ఈ
అనూహ్య పరిణామాల మధ్య శాసన మండలి సమావేశాలు ఇవాళ్టికి(జనవరి 22,2020) వాయిదా పడ్డాయి. రాజధాని వికేంద్రీకరణ బిల్లులను ప్రవేశపెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం
శాసనమండలిలో సంఖ్యా బలం ఎక్కువగా ఉన్న టీడీపీ..జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. టీడీపీ రూల్ 71 అస్త్రం ప్రయోగించింది. మండలిలో రూల్ 71 కింద తీర్మానం ప్రతిపాదించింది.