Home » Cricket Australia
క్రికెట్ ఆస్ట్రేలియా(Cricket Australia).. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్(WTC Team Of The Tournament ) జట్టును ప్రకటించింది. ఇందులో ముగ్గురు భారత ఆటగాళ్లకు చోటు దక్కింది.
నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ ఓటమిపాలైంది. 21 రన్స్ తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.
టెస్టు సిరీస్ను కైవసం చేసుకున్న టీమిండియా.. వన్డే సిరీస్ను తన ఖాతాలో వేసుకొనేందుకు సన్నద్ధమైంది. విశాఖలో జరిగిన రెండో వన్డేలో టీమిండియా బ్యాటింగ్ వైఫల్యంతో ఓటమిపాలైన విషయం విధితమే. ఏ ఒక్కరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. అయితే మూడో వన్డేల�
సిడ్నీ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డేలో స్టీవ్ స్మిత్ 94 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్లోనే అంతర్జాతీయ కెరీర్లో 14వేల పరుగులు పూర్తి చేశాడు. ఆస్ట్రేలియా నుంచి అత్యంత వేగంగా 14 వేల పరుగులు చేసిన ఆటగాడిగా స్మిత్ నిలిచా�
ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వన్డే జట్టు నూతన కెప్టెన్గా పాట్ కమిన్స్ను ఎంపిక చేసింది. ఇప్పటికే టెస్టు కెప్టెన్గా పాట్ కమిన్స్ కొనసాగుతున్నారు. టెస్టు కెప్టెన్గా రాణించడంతో వన్డే జట్టుకుసైతం నాయకత్వం వహించే బా�
ఆసిస్ మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ అకాల మృతి క్రీడాలోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణం పట్ల మజీ, తాజా క్రీడాభిమానులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆండ్రూస్తో కలిసి గడిపిన సంతోష సమయాలను గుర్తుచేసుకుంటున్నారు..
ఐపీఎల్ 14వ సీజన్ అర్ధాంతరంగా ముగియడంతో ఇంటి బాట పట్టారు ఆస్ట్రేలియా ప్లేయర్లు. ఇదిలా ఉంటే బీసీసీఐ లంక పర్యటనకు టీమిండియాను రెడీ చేసినట్లుగానే.. వెస్టిండీస్ తో మ్యాచ్ లకు క్రికెట్ ఆస్ట్రేలియా ప్లేయర్ల లిస్టు తయారుచేసింది.
కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ కాంట్రాక్టులు వదులు కోవాలని ఆస్ట్రేలియా ఆటగాళ్లు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. భారత్లోనూ కరోనా కేసులు పెరుగుతుండడంతో వైరస్ విస్తృతికి అడ్డకట్ట వేసేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. విదేశీ వీసాలను �
బీసీసీఐ.. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. మే6 నుంచి మే11వరకూ మహిళా ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే దేశీ ప్లేయర్లతో పాటు విదేశీ క్రికెటర్లను కలిపి 3 జట్లను ఏప్రిల్ 26 శుక్రవారం ప్రకటించింది. వ
ఐపీఎల్ 2019 సీజన్ మొదలైంది. ఐపీఎల్ 8 ఫ్రాంచైజీ జట్లు టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. ఐపీఎల్ ముగిసిన వెంటనే 2019 ఐసీసీ ప్రపంచ కప్ టోర్నమెంట్ ఆరంభం కానుంది