Home » cricket match
పాకిస్తాన్ చేతిలో భారత్ అనూహ్యంగా ఓడిపోయన ఒక మ్యాచ్ గురించి తలచుకున్నప్పడల్లా తనకు నిద్రపట్టదని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ వెల్లడించారు. పాక్ గెలవాలంటే చివరి బంతికి నాలుగు పరుగులు కావాలి. అయితే, పాక్ బ్యాట్స్మెన్ సిక్స్ కొట్టి ఆ మ్యాచ�
క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్న సమయంలో వీక్షకులకు నవ్వులు తెప్పించే అనేక ఘటనలు చోటు చేసుకుంటుంటాయి.. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.. తాజాగా ఓ బ్యాట్స్ మెన్ కాళ్లకు ప్యాడ్లను ధరించకుండానే బ్యాటింగ్ చేసేందుకు క్రిజ్ లోకి వచ్చాడు.. ఫీల్డర్
భారత్కు 'పవర్ హౌస్'లాంటి టీ20 క్రికెట్ జట్టు ఉందని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ ఆష్లీ జిలెజ్ కొనియాడారు. ఇంగ్లండ్లో ప్రస్తుతం జరుగుతున్న మూడు మ్యాచుల టీ20 సిరీస్లో భారత జట్టు అద్భుతంగా రాణిస్తోన్న విషయం తెలిసిందే.
దక్షిణాఫ్రికాలో ఉన్న పరిస్థితి అంచనా వేస్తున్నట్లు, పర్యటన మాత్రం షెడ్యూల్ లోనే ఉందన్నారు.
సరదాగా ఆడే ఆట క్రికెట్. అయితే ఒక్కోసారి ఆ ఆట వివాదాలకు దారితీస్తోంది. యువకుల మధ్య చిచ్చుకు కారణం అవుతోంది. ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీస్తోంది. వివాదం ఎంతవరకు వెళ్తోంది అంటే.. కత్తులతో పొడుచుకునే వరకు, ప్రాణాలు తీసుకునే వరకు. చిత్తూరు జిల్ల�
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువ అవుతుంటే.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. అయితే ఈ సమయంలో కూడా కొందరు క్రికెట్ మ్యాచ్ నిర్వహిండంతో వారిపై కేసులు నమోదు అయ్యాయి. ఉత్తరప్రదేశ్లోన�