Home » cricket match
తోటి ఆటగాళ్లు అతడిని వెంటనే లేపే ప్రయత్నం చేశారు. కానీ వారి ప్రయత్నాలు..
IPL 2024: ఆ యాప్తో హైదరాబాద్ కేంద్రంగా ఆన్ లైన్ బెట్టింగ్ నిర్వహిస్తోంది. గ్యాంగ్ సభ్యులు రామకృష్ణ గౌడ్..
లంకాషైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ భారత్ పర్యటనలో ఉంది. లంకాషైర్ జట్టు, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) జట్టు మధ్య ప్రీ- సీజన్ టెస్ట్ మ్యాచ్ మంగళవారం జరిగింది.
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో నవంబర్ 19వతేదీన క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ తాజాగా సంచలన హెచ్చరిక జారీ చేశారు....
14 ఏళ్ల బాలుడు బౌలింగ్ వేసి 17 ఏళ్ల బాలుడిని క్లీన్ బౌల్డ్ చేశాడు. అయినా బ్యాటింగ్ చేస్తున్న బాలుడు తాను ఔట్ కాలేదని, పిచ్ ను వదలి వెళ్లేందుకు నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది.
దారుణం జరిగిన సమయంలో బ్రహంపూర్-శంకర్పూర్ మధ్య మ్యాచ్ జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలను మోహరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్
సాధారంగా క్రికెట్ ఆడేటప్పుడు బ్యాటర్ క్రీజులోపల నిలబడి బ్యాటింగ్ చేస్తాడు. అప్పుడప్పుడూ మూడు, నాలుగు అడుగులు మాత్రమే ముందుకొచ్చి బ్యాటింగ్ చేస్తుంటారు. కానీ, ఈ వీడియోలో మాత్రం ఒక బ్యాటర్ క్రీజు దాటి ఏకంగా పిచ్ మధ్యలోకి వెళ్లిపోయాడు. బౌలర్ �
జింబాబ్వే అభిమానులు ఆశించినట్లే పాకిస్థాన్పై ఆ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. దీంతో సోషల్ మీడియాలో పాక్ జట్టును వెక్కిరించడం మొదలు పెట్టారు. ఈ ఆన్లైన్ ట్రోలర్లతో జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ కూడా కలిసిపోయాడు.
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ లో భాగంగా చివరిదైన మూడో టీ20 మ్యాచ్ ఈరోజు రాత్రి హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. అయితే అభిమానుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
స్టన్ క్రికెట్ క్లబ్లో లంకాషైర్ లీగ్, ఈస్ట్ లంకాషైర్ క్రికెట్ క్లబ్ మధ్య శనివారం మ్యాచ్ జరిగింది. బౌలింగ్ వేయడానికి సిద్ధమైన బౌలర్ రన్అప్కు వెళ్లాడు. బంతిని చేతిలో ఉంచుకొని రన్అప్ తీసుకోకుండా నేరుగా అంపైర్ వద్దకు వెళ్లి �