-
Home » cricket match
cricket match
India vs New Zealand: న్యూజిలాండ్కు భారీ టార్గెట్ ఇచ్చిన టీమిండియా
తొలి టీ20 మ్యాచ్లో భారత్ స్కోరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238గా నమోదైంది.
India vs New Zealand: తొలి టీ20 మ్యాచ్.. ఆ నలుగురు భారత జట్టులో లేకుండానే బరిలోకి..
న్యూజిలాండ్ జట్టులో క్లార్క్ అరంగేట్రం చేస్తున్నాడు. జేమిసన్, డఫీ కూడా ఆడుతున్నారు.
India vs Pakistan: పాకిస్థాన్తో మ్యాచ్.. మళ్లీ పాక్ కెప్టెన్కు షేక్హ్యాండ్ ఇవ్వని భారత కెప్టెన్
గ్రూప్ దశలో ఇప్పటికే పాకిస్థాన్ను భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే.
క్రికెట్ గ్రౌండ్లో పేలిన బాంబు.. పరుగులు పెట్టిన ప్లేయర్లు.. ఒకరు మృతి.. వీడియో వైరల్
క్రికెట్ గ్రౌండ్లో మ్యాచ్ జరుగుతుండగా ఒక్కసారిగా బాంబు పేలింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. (Bomb Blast Cricket Stadium)
క్రికెట్ ఆడుతూ సిక్స్ కొట్టి.. అక్కడికక్కడే కుప్పకూలి మృతి
తోటి ఆటగాళ్లు అతడిని వెంటనే లేపే ప్రయత్నం చేశారు. కానీ వారి ప్రయత్నాలు..
హైదరాబాద్లో ఐపీఎల్ బెట్టింగ్కు పాల్పడుతున్న గ్యాంగ్ అరెస్ట్.. పెద్ద మొత్తంలో డబ్బు స్వాధీనం
IPL 2024: ఆ యాప్తో హైదరాబాద్ కేంద్రంగా ఆన్ లైన్ బెట్టింగ్ నిర్వహిస్తోంది. గ్యాంగ్ సభ్యులు రామకృష్ణ గౌడ్..
హమ్మయ్య బతికిపోయాం..! క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోకి దూసుకొచ్చిన తేనెటీగల గుంపు.. వీడియో వైరల్
లంకాషైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ భారత్ పర్యటనలో ఉంది. లంకాషైర్ జట్టు, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) జట్టు మధ్య ప్రీ- సీజన్ టెస్ట్ మ్యాచ్ మంగళవారం జరిగింది.
నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దు...ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ తాజా హెచ్చరిక
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో నవంబర్ 19వతేదీన క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ తాజాగా సంచలన హెచ్చరిక జారీ చేశారు....
Uttar Pradesh : యూపీలో దారుణం.. క్రికెట్ లో క్లీన్ బౌల్డ్ చేశాడని.. గ్రౌండ్ లోనే బాలుడిని చంపిన మరో బాలుడు
14 ఏళ్ల బాలుడు బౌలింగ్ వేసి 17 ఏళ్ల బాలుడిని క్లీన్ బౌల్డ్ చేశాడు. అయినా బ్యాటింగ్ చేస్తున్న బాలుడు తాను ఔట్ కాలేదని, పిచ్ ను వదలి వెళ్లేందుకు నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది.
Odisha: క్రికెట్ ఆడుతుండగా ‘నో బాల్’ చెప్పినందుకు అంపైర్ హత్య
దారుణం జరిగిన సమయంలో బ్రహంపూర్-శంకర్పూర్ మధ్య మ్యాచ్ జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలను మోహరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్