Home » cricket
రికార్డుల వీరుడు, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ.. లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్లలో బెస్ట్ ఎవరని అంటే టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి చేతులెత్తేశాడు. ఓ ఇంగ్లీష్ మీడియా నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన రవిశాస్త్రి.. ‘సర్ డొన�
వరల్డ్ కప్కు ముందు దక్షిణాఫ్రికా క్రికెటర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. జేపీ డుమిని రిట్మైర్మెంట్ అవనున్నట్లు ప్రకటించాడు. ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి మొదలుకానున్న టోర్నీయే అతని వన్డే ప్రొఫెషనల్ కెరీర్కు ఆఖరి మ్యాచ్ అని తెలిపాడు. వన్డే �
టీమిండియా క్రికెటర్ అజింకా రహానె వరల్డ్ కప్ అవకాశాలపై స్పందించాడు. ఐపీఎల్లో బాగా రాణిస్తే వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోవచ్చనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. టీమిండియా టీ20, వన్డే జట్లలో నెంబర్4 పొజిషన్లో బ్యాటింగ్కు దిగుతోన్న రహానె.. ప�
ఐపీఎల్ అంటే ప్రపంచమంతటా విపరీతమైన క్రేజ్ ఉన్నమాట వాస్తవమే. మరి ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్లకు కూడా అంతపిచ్చి ఉందా.. డానియేల్ వ్యాట్ ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్కు ఐపీఎల్లో ఆ జట్టంటే పీక్స్లో అభిమానమట. ప్రత్యేకించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
2010లో జరిగిన చాంపియన్స్ లీగ్ టీ20లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడిన విరాట్ కోహ్లీ ఆ మ్యాచ్ తన కెరీర్లో బెస్ట్ మ్యాచ్ అని తెలిపాడు. ముంబై ఇండియన్స్ పై తలపడి వికెట్లు పడిపోతున్నా.. ఆట చివరి వరకూ 49 పరుగులు చేసి నిలిచి ఉండడం నాకు గుర్తుండిపోయ�
టీమిండియా క్రికెట్లో ఇటీవలి కాలంలో యోయో ఫిట్నెస్ టెస్టు ఎంతో కీలకమైపోయింది. ఫిట్నెస్కు ఇంతగా ప్రాధాన్యమివ్వడానికి ధోనీ కూడా ఓ కారణమనే చెప్పాలి. అలాంటిది ధోనీ కెప్టెన్గా వ్యవహరిస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు యోయో టెస్టు అవస�
స్డేడియంలో ప్రవర్తించే తీరే కోహ్లీ సున్నిత మనస్తత్వమేంటో చెప్పేయొచ్చు. మ్యాచ్ గెలుపోటములపై తన భావాలను స్పష్టంగా వ్యక్తపరుస్తుంటాడు. శుక్రవారం మార్చి 15 న్యూజిలాండ్లో నమాజ్ చేసుకునేందుకు మస్జీద్కు వెళ్లిన 49 మంది ముస్లింలు ప్రాణాలు కోల్�
ఎన్నికల షెడ్యూల్ రాకముందే.. ఐపీఎల్ క్రేజ్.. ఏర్పాట్ల దృష్ట్యా 17 మ్యాచ్లకు సంబంధించిన 2వారాల షెడ్యూల్ను ముందుగానే ప్రకటించింది బీసీసీఐ. మార్చి 10 ఆదివారం ఎన్నికల తేదీలు ప్రకటించి ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా హడావుడి మొదలయ్యేలా చేసింది. ఐపీఎ
న్యూజిలాండ్లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ వ్యక్తి విచక్షణారహితంగా ఫైరింగ్ చేశాడు. ఈ ఘటన క్రైస్ట్ చర్చ్లోని ఆల్నూర్ మసీదులో చోటు చేసుకుంది. 12 మంది మృతి చెందగా ఎంతో మందికి గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చ�
మరి కొద్ది రోజుల్లో దేశీవాలీ లీగ్.. ఐపీఎల్ మార్చి 23న ఆరంభం కానుంది. టీమిండియా క్రికెటర్లు మార్చి 13న ముగిసిన ఐదో వన్డేతో ప్రపంచ కప్ వరకూ మధ్యలో ఉన్న సమయంలో ఐపీఎల్ లో ఆడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో కెప్టెన్ కోహ్లీ.. జట్టును ఉద్దేశించి ఇలా మ