Home » cricket
వరల్డ్ కప్ టోర్నీలో కప్ గెలుచుకునే దిశగా.. ఏ జట్లు ఫేవరేట్గా ఉన్నాయో అనే అంశంపై కోహ్లీ మాట్లాడాడు. బుధవారంతో ముగిసిన వన్డే టోర్నీ ప్రదర్శనతో టీమిండియా ప్రపంచ కప్ టోర్నీ గెలుచుకునేందుకు ఫేవరేట్ కాదని తేల్చేశాడు. దీంతో పాటు మరే జట్టు ఈ టోర్న�
ఐసీసీ వరల్డ్ కప్ 2019కు ముందు టీమిండియా ప్రయోగాలకు దిగిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్లో తమ జట్టు బలబలాలను పరీక్షించుకోవడానికి ఫలితాలను పట్టించుకోకుండా ఆడింది. మొత్తంగా 2-3తేడాతో సిరీస్ చేజార్చుకున్నప్పటికీ వరల్డ్
పంజాబ్ నుంచి ఆడి సత్తా చాటిన వీఆర్వీ సింగ్.. అన్ని క్రికెట్ ఫార్మాట్ల నుంచి వీడ్కోలు ప్రకటించాడు. 2006లో టెస్టు క్రికెట్లో అరంగ్రేటం చేసిన ఈ క్రికెటర్ వెస్టిండీస్తో సెయింట్ జాన్ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్తో 2007ల�
వరుస ఓటములు.. సిరీస్ వైఫల్యాలు.. సొంతగడ్డపైనే విజయం దక్కించుకోలేని భారత్.. విదేశాల్లో అదీ.. పరాజయాలు చవిచూసిన ఇంగ్లాండ్ గడ్డపైన ఆడి ప్రపంచ కప్ గెలుచుకోలదాననే సందేహాలు సగటు క్రీడాభిమానిలో తలెత్తుతున్నాయి. విదేశీ పర్యటనలు ముగించుకుని స్వదేశా�
ఐదు వన్డేల సిరీస్లో భాగంగా ఆడుతోన్న ఆఖరి వన్డేలోనూ ఆస్ట్రేలియా దూకుడుగా కనిపిస్తోంది. ఆరంభం నుంచి అదే పోటీ కనిపిస్తోన్న జట్టులో ఓపెనర్లు ఇరగదీస్తున్నారు. 14.3 ఓవర్లకు 76 పరుగుల వద్ద తొలి వికెట్గా ఆరోన్ ఫించ్(27; 43 బంతుల్లో 4 ఫోర్లు)ను కోల్పోగా, ర�
ఏ జట్టులోనూ 11 మంది విరాట్ కోహ్లీలు.. సచిన్ టెండూల్కర్లు.. డాన్ బ్రాడ్మన్లు ఉండరని శ్రీ లంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ అంటున్నాడు. టీమిండియా వన్డే సిరీస్కు శుభారంభాన్ని నమోదు చేసి 2 వన్డేలను విజయంతో ముగించింది కానీ, ఆ తర్వాత 2 వన్డలల�
పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు షాకిచ్చింది. పుల్వామా ఉగ్రదాడికి నిరసనగా భారత్ రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఆర్మీ క్యాపులతో బరిలోకి దిగింది. గెలిస్తే మ్యాచ్ ఫీజు మొత్తాన్ని అమర జవాన్ల కుటుంబాలకు విరాళంగా ఇచ్చేస్తామంటూ ము
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్.. ఏప్రిల్-మేలో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ నుంచి ఢిల్లీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ప్రస్తుతం మీనాక్షీ లేఖి ఎంపీగా ఉన్న నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటూ విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఢి�
పంజాబ్లోని మొహాలీ వేదికగా జరిగిన నాల్గో వన్డేలో భారత్.. అనూహ్యంగా పరాజయానికి గురైంది. ఈ ఓటమికి పంత్యే కారణమంటూ సోషల్ మీడియాతో పాటు కొందరు సీనియర్లు సైతం పెదవి విరుస్తున్నారు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన
మ్యాచ్ ఫిక్సింగ్ చేయడం కంటే మర్డర్ చేయడమే చిన్న క్రైమ్ అంటున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. త్వరలోనే చెన్నై సూపర్ కింగ్స్తో తన ప్రయాణం గురించి ఓ డాక్యుమెంటరీ రూపొందిస్తున్నట్లు చెప్పాడు. 2013లో మేనేజ్మెంట్ మ్యాచ్ ఫిక్సిం