Home » cricket
సొంతగడ్డపై వెస్టిండీస్తో తలపడిన మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరంగా విఫలమైయ్యాడు కేఎల్ రాహుల్. ఆస్ట్రేలియాతో ఆడిన 3 టెస్టుల్లో వరుస స్కోర్లు 2, 44, 2, 0, 9గా పూర్తి నిరాశపరిచాడు. దీంతో పూర్తిగా ఫామ్ కోల్పోయిన రాహుల్ను సొంతగడ్డపై ఆస్ట్నేలి�
టీమిండియాపై అద్భుతమైన ప్రదర్శన చేసిన ఆస్ట్రేలియా వరుసగా రెండు మ్యాచ్ లలోనూ గెలిచి సిరీస్ ను కైవసం చేసుకుంది. భారత్ విధించిన 191 పరుగుల లక్ష్యాన్ని ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే సాధించి మ్యాచ్ విజయాన్ని నమోదు చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో ఆస�
క్రికెట్ ఫీల్డ్లో జరిగే గమ్మత్తులు విచిత్రంగా అనిపిస్తాయి. సాధారణంగా ప్రతి బంతిని బ్యాట్స్మెన్ను అవుట్ చేయాలనే విసురుతాడు బౌలర్. వాటిన సమర్థంగా ఎదుర్కొంటూ బౌండరీలకు పంపిస్తే.. కొన్ని సార్లు తడబడి వికెట్ కోల్పోతారు. వాటికి విరుద్ధంగా అ�
శ్రీలంక లెజెండరీ క్రికెటర్ సనత్ జయసూర్యపై ఐసీసీ రెండేళ్ల నిషేదం విధించింది. కొన్నేళ్ల పాటు బ్యాట్స్మెన్కు ముచ్చెమటలు పోయించిన జయసూర్యపై ఐసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. రెండు సంవత్సరాల పాటు ఏ ఫార్మాట్ క్రికెట్ లోనూ పాల్గొనకూడదంటూ నిషేదం
భారత్-ఆస్ట్రేలియాల మధ్య అత్యంత ఆసక్తివంతమైన పోరుకు సమయం ఆసన్నమైంది. రెండు టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ను వైజాగ్ వేదికగా ఆడిన ఇరు జట్లు రెండో మ్యాచ్ను బెంగళూరులోని చెపాక్ స్టేడియం వేదికగా ఆడేందుకు సమాయత్తమైంది. ఇప్పటికే బెంగళూరు చే�
భారత ఎయిర్ ఫోర్స్ చేసిన దాడులలో దాదాపు 200 నుంచి 300 వరకూ మిలిటెంట్లు చనిపోయారంటూ వార్తలొస్తున్నాయి.
టీమిండియా కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ.. రికార్డుల్లోనే కాదు. అభిమానుల మనస్సుల్లోనూ టాప్ స్థానంలో ఉంటాడు. మైదానంలో హీరోయిజాన్ని ప్రదర్శిస్తూ బౌండరీలే హద్దుగా చెలరేగిపోతుంటే స్టేడియంలో మ్యాచ్ను ప్రత్యక్షంగా చూసేవాళ్లతో పాటు టీవ
ప్రస్తుత జనరేషన్లో క్రికెటర్లు ఫోకస్ అయినంతగానే వారి భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఫోకస్ అవుతున్నారు. ఎంతలా అంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్లో క్రికెటర్ పేరు కొట్టగానే దాని కింద క్రికెటర్ భార్య గురించా.. గర్ల్ ఫ్రెండ్ గురించా.. అని ముందే కనిపిస్�
భారత మాజీ క్రికెటర్లు పాక్పై సర్జికల్ స్ట్రైక్ విషయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామును జరిగిన ఈ ఘటనలో భారత ఫైటర్స జెట్స్ 1000కేజీల బాంబులను పాక్ యుద్ధ విమానాలపై ప్రయోగించినట్లు తెలుస్తోంది
ఐసీసీ వన్డే చాంపియన్షిప్లో భాగంగా ముంబై వేదికగా ఆడిన రెండో వన్డే మ్యాచ్లో భారత మహిళా జట్టు సత్తా చాటింది. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరిగిన పోరులో 7 వికెట్ల తేడాతో విజయం సాధించి 2-0 లీడ్ దక్కించుకుంది. ఈ మ్యాచ్తో సిరీస్ విజయం ఖరారు అయిపోయి