Home » cricket
ప్రపంచ దేశాలన్నీ అంతర్జాతీయ వేదికలపై తలపడేందుకు ఐసీసీ నిర్వహిస్తోన్న ఐసీసీ వరల్డ్ కప్ 2019కు మరి కొద్ది నెలల సమయం మాత్రమే ఉంది. జట్లన్నీ మే 30నుంచి జరగనున్న అంతర్జాతీయ టోర్నీలో తలపడేందుకు షెడ్యూల్ను ముందుగానే ప్లాన్ చేసుకున్నాయి. ఈ క్రమంలో ప
ఆస్ట్రేలియా జట్టుతో నెల రోజుల విరామం తర్వాత తొలి మ్యాచ్ ఆడుతున్న టీమిండియా అన్ని రకాలుగా పటిష్టంగా కనిపిస్తోంది. వైజాగ్ వేదికగా ఫిబ్రవరి 24న తలపడేందుకు ఇప్పటికే ప్రాక్టీసును ముమ్మరం చేసింది కోహ్లీసేన. భారత్ చివరిగా సొంతగడ్డపై విండీస్త�
సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే విశాఖపట్టణం చేరుకుంది. ఆదివారం సాయంత్రం భారత్-ఆసీస్ల మధ్య తొలి టీ20 జరగనుంది.
టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ, వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ పాకిస్తాన్తో మ్యాచ్ ఆడొద్దని వాళ్లను వరల్డ్ కప్ నుంచి వెలివేయాలని వాదిస్తుంటే క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్లు మాత్రం మ్యాచ్ ఉండాల్సిందే. పాక్ను మ�
పుల్వామా దాడి తర్వాత యావత్ దేశం పాకిస్తాన్పై ఆగ్రహంగా ఉంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవాలని ఆర్మీని కోరుతున్నారు. అన్ని వైపుల
టీమిండియా మాజీ కెప్టెన్, బెంగాల్ దాదా సౌరవ్ గంగూలీ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడట. ఇందులో నిజం ఎంతమాత్రమూ లేదు. కానీ, గంగూలీ వ్యాఖ్యలు చూస్తే అలానే అనిపిస్తోందంటూ పాక్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ విమర్శలు గుప్పించాడు.
భారత క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ షార్ట్ ఫార్మాట్ టీ20ల్లో రెచ్చిపోయాడు. టీమిండియా క్రికెటర్లందరి కంటే అత్యధిక వ్యక్తిగత స్కోరు బాదేసి రికార్డు నమోదు చేశాడు. సయ్యద ముస్తఖ్ అలీ ట్రోఫీ 2019లో భాగంగా జరిగిన మ్యాచ్లో సిక్కిం జట్టుపై చెలరేగిపోయాడు.
సమఉజ్జీలు ఉన్నప్పుడే ఏ ఆట అయినా పోటాపోటీగా సాగుతుంది. అలా కాకుండా మ్యాచ్ ఏకపక్షం అయిపోతే.. 6 బంతుల్లోనే మ్యాచ్ ముగిసిపోతే.. అంతకన్నా చెత్త మ్యాచ్ మరొకటి ఉండదు. చాలా అరుదుగా జరిగే మ్యాచ్లలో ఒకటైన చెత్త ఈ మ్యాచ్ పాండిచ్చేరిలోని పాల్మైరా క్రికె
పుల్వామా టెర్రర్ ఎటాక్ తో వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తో భారత్ ఆడకూడదు అంటూ కొందరు.. ఆడాలి అంటూ మరికొందరూ ఎవరి వాదనను వారు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా కోచ్ సూనీల్ గవాస్కర్ కూడా ఇదే విషయమై స్పందించారు. వరల్డ్ కప్ నుండి పాకిస్తాన్ ను తప్�
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రపంచ కప్లో ఈ రెండు జట్లు తలపడితే ప్రపంచకప్ ప్రపంచంలో ఎక్కడ జరిగినా స్టేడియంలు కిక్కిరిసిపోతాయి. ప్రపంచ కప్కే తలమానిక�