Home » cricket
మైదానంలో ఆటలోనే కాదు.. వ్యక్తిత్వంలోనూ దూకుడుగా కనిపిస్తాడు కోహ్లీ. ప్రత్యర్థి జట్టును ఓడించడానికి కసితీరా ప్రయత్నించే విరాట్ ఎలాంటి యుద్ధానికైనా వెనుకాడడు. గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీపై వచ్చిన విమర్శలకి సమాధానంగా పెర్త్ వేదికగ�
పుల్వామా ఉగ్రదాడికి నిరసనగా పాకిస్తాన్తో భారత్ క్రికెట్ ఆడటాన్ని నిషేదించడం సరైన నిర్ణయమేనని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ అంటున్నారు. ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమం
ధోనీ ఎప్పుడూ క్రికెట్ స్టేడియంలోనే కాదు.. కబడ్డీ, బాడ్మింటన్ ఏ మైదానమైనా తనదే పైచేయి. ఈ క్రమంలోనే తనకెంతో ఇష్టమైన ఫుట్బాల్ స్టేడియంలో కనిపించి మెరిశాడు. మంగళవారం ముంబైలో ఓ చారిటీ ఫుట్బాల్ మ్యాచ్లో ఆడి సత్తా చాటాడు. ఈ మ్యాచ్ చూడడానికి వచ్చ�
పుల్వామా దాడి ఫలితంగా దేశ వ్యాప్తంగా వ్యక్తమవుతోన్న ఆగ్రహ జ్వాలలు వరల్డ్ కప్ టోర్నీ వరకూ చేరాయి. ఈ మేర ప్రపంచ కప్ ట్రోఫీ కోసం జరిగే మ్యాచ్లలో పాకిస్తాన్తో భారత్ తలపడకూడదంటూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై స్పందించిన బోర్డ�
ఆడిన ప్రతి మ్యాచ్లోనూ ప్రత్యేకత చాటి జట్టులో స్థానాన్ని పదిలం చేసుకుంటున్నాడు రిషబ్ పంత్. అలాంటి ఈ యువ క్రికెటర్ను తనకు ఎలాంటి కాంపిటీషన్గా ఫీలవడం లేదని టీమిండియా క్రికెటర్ వృద్ధిమాన్ సాహా అంటున్నాడు. గతేడాది సయ్యద్ ముస్తఖ్ అలీ టోర్నీ
ఎప్పుడు అవకాశమొచ్చినా తనలోని ఫుట్బాల్ స్కిల్స్ను చూపించడానికి ముందుండే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. మరోసారి చారిటీ మ్యాచ్తో ఫుట్బాల్ మైదానంలో మెరిసి సత్తా చాటాడు. టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో కూడా ఫుట్బాల్ ఆడే ధోన�
ఒమన్ వేదికగా జరుగుతోన్న లిస్ట్-ఏ క్రికెట్ మ్యాచ్లో ఓ చెత్త రికార్డు చోటు చేసుకుంది. అల్ అమ్రెట్ క్రికెట్ గ్రౌండ్లో స్కాట్లాండ్, ఒమన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో అత్యల్పమైన స్కోరు నమోదైంది. ఓవర్లన్నీ వృథా చేస్తూ వికెట్ కాపాడుకోవడానికే ఆ�
రనౌట్ అయ్యాడనే కోపంలో ఆరోన్ ఫించ్ స్టేడియంలో బీభత్సం సృష్టించాడు. అవుట్ అయి డ్రెస్సింగ్ రూమ్ చేరుతుండగా దారిలో కనిపించిన కుర్చీని తన బలమంతా చూపించి విరగ్గొట్టాడు. ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న దేశీవాలీ లీగ్(బిగ్ బాష్ లీగ్)బీబీఎల్లో
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 12వ సీజన్కు సర్వం సిద్ధమైపోయింది. ఈ మేర ముందుగా అనుకున్న షెడ్యూల్నే ఖరారు చేస్తూ ఐపీఎల్ మేనేజ్మెంట్ 17 మ్యాచ్ల వరకూ షెడ్యూల్ను ప్రకటించింది. 2019 లోక్సభ ఎన్నికల షెడ్యూల్ తర్వాత మిగిలిన మ్యాచ్ల షెడ్యూల్ను వ
ఇప్పటికే విడుదల చేసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) షెడ్యూల్ను ఎన్నికల కారణంగా మారుతుందేమోననే అనుకున్నారంతా.. వారి అపోహలన్నింటికీ సమాధానంగా ఐపీఎల్ షెడ్యూల్ ఏ మాత్రం మార్పుల్లేకుండా అదే తేదీల్లో జరుగుతుందని ఐపీఎల్ యాజమాన్యం అధికారికం�