Home » Cricketer
శిఖర్ ధావన్ గతంలో భార్యకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఆ ట్యాబ్లెట్లను అక్కడ నుంచి తీసేయాలని తమకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయని తెలిపారు.
సుమారు 18 నెలలుగా విడిగా జీవిస్తున్నట్లు తెలుస్తోంది.
మార్చి 6న ఆస్ట్రేలియాతో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో షమీ బాటిల్లో నీళ్లు తాగుతూ కనిపించిన తర్వాత రజ్వీ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
స్టార్ క్రికెటర్ గురించి ఆమె ఇలా మాట్లాడేసిందేంటి?
ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధావన్ ఎట్టకేలకు తన భార్య ఆయేషా నుంచి విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం తన మాజీ భార్య భర్తను మానసికంగా హింసించిందని వెల్లడైంది. శిఖర్ ధావన్ 8 సంవత్సరాల్లో తన భార్య ఆయేషాకు రూ.13 కోట్లు పంపించాడని తాజాగా వెలుగుచూసింద�
భారత క్రికెటర్ శిఖర్ ధావన్ దంపతుల విడాకుల కేసులో ఢిల్లీ కోర్టు తాజాగా కీలక తీర్పు ఇచ్చింది. భార్య క్రూరత్వం కారణంగా క్రికెటర్ శిఖర్ ధావన్కు ఢిల్లీ కోర్టు విడాకులు మంజూరు చేసింది....
ఇండియా నెక్ట్స్ యువరాజ్ అంటున్నారు
నందమూరి బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో సెలబ్రిటీలు, అభిమానులు గ్రీటింగ్స్ చెబుతున్నారు. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ బాలకృష్ణకు ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేన్నైనా మర్చిపోతారేమో కానీ చేతిలో సెల్ ఫోన్ మాత్రం ఎవరూ మర్చిపోరు. కానీ 5G యుగంలోనూ భారత క్రికెట్ దిగ్గజం MS ధోనీ ఫోన్కి దూరంగా ఉండటం గొప్ప విషయం. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న కొద్ది సమయంలో మాత్రం తనపై ఎవరైనా �