Home » cricketers
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సంపాదిస్తున్న క్రీడాకారుల్లో భారతీయ క్రికెటర్లు ఉన్నారని అందరూ భావిస్తారు. భారత క్రికెట్ దిగ్గజాలైన విరాట్ కోహ్లి, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీల ఆస్తుల నికర విలువ రూ.1,000 కోట్లకుపైగా ఉందని తాజా నివేదికలు చెబుతున
ఇప్పటివరకు మెన్స్ ఐపీఎల్ మాత్రమే ఉండగా, ఈ ఏడాది నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కూడా ప్రారంభం కానుంది. ఐపీఎల్ ద్వారా ఎంతోమంది ఆటగాళ్లకు గుర్తింపు దక్కింది. ఆర్థికంగానూ ప్రయోజనం కలిగింది. అందుకే త్వరలో ప్రారంభమయ్యే మహిళల ఐపీఎల్ కోసం మహిళా క్రి�
అల్లు అర్జున్ ను ఐకాన్ స్టార్ గా.. పాన్ ఇండియా స్టార్ గా మార్చేసిన సినిమా పుష్ప. ఇందులో బన్నీ యాక్టింగ్, మేకోవర్, డాన్స్ ఇండియా మొత్తం తగ నచ్చేసింది.
చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లు క్రికెటర్లతో ప్రేమాయాణం సాగించారు. మరికొందరు ఇంకో అడుగు ముందుకేసి తమ బంధాన్ని పెళ్లి వరకూ తీసుకెళ్లారు.
క్రికెటర్లు ఎవరైనా వ్యక్తిగత ప్రదర్శన కంటే జట్టుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలా జరిగినప్పుడే ఎక్కువ కాలం జట్టులో కొనసాగగలరు. ఏ ఫార్మాట్ అయినా సరే.. ఏ దేశానికైనా సరే.. టీం కోసమే
భారత క్రికెటర్ల కోసం రుచికరమైన రెసిపీ చేశారు. ప్రస్తుతం ముంబైలోని ఓ హోటల్ లో క్వారంటైన్ లో ఉన్న క్రికెటర్లకు ప్రోటీన్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం వెజిటేరియన్ రెసిపీ మాక్డక్ వడ్డించారు.
BCCI fitness test: బీసీసీఐ ఫిట్నెస్ టెస్టులో ఫెయిల్యూర్ వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఒకరిద్దరు కాదు ఆరుగురు ఫిట్నెస్ టెస్టులో ఫెయిల్ అయ్యారు. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, నితీశ్ రానా, లెగ్ స్పిన్నింగ్ ఆల్ రౌండర్ రాముల్ �
Mohammed Siraj : ఆసిస్ క్రికెట్ అభిమానుల తీరు మారడం లేదు. టీమిండియా పేస్ బౌలర్ సిరాజ్పై మరోసారి జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. సిరాజ్ను పురుగుతో పోల్చుతూ ఆనందం పొందారు. దీనిపై టీమిండియా.. ఫిర్యాదు చేసింది. కుక్కతోకే కాదు.. కంగారుల తోక వంకరే అని మరో�
మ్యాచ్ ఫీజులు సరిపోలేదు పెంచండి బాబూ అంటే పట్టించుకోవడం లేదని సమ్మెకు దిగారు బంగ్లాదేశ్ క్రికెటర్లు. మరికొద్ది రోజుల్లోనే అగ్ర జట్టు టీమిండియాతో తలపడాల్సి ఉన్న సమయంలో ఈ సమ్మె యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. దీనిపై భారత క్రిక�