-
Home » crime rate
crime rate
DGP Rajendranath Reddy : క్రైమ్ రేటు చాలా తగ్గింది.. పోలీసుల పనితీరు భేష్ : డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి
ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో అన్ని రకాల చర్యలు చేపట్టామని తెలిపారు. ఉమెన్ ఆరాష్ మెంట్ చాలా అదుపు చేయగలిగామని పేర్కొన్నారు. చోరీలు చాలా తగ్గాయని వెల్లడించారు. దిశా చట్టం వల్ల మహిళలకు రక్షణ కల్పించగలిగామని తెలిపారు.
Technology Sensitivity: మనిషిని మాయం చేస్తోన్న టెక్నాలజీ.. ఆన్లైన్ కంటెంట్తో భయంకర నేరాలు
నేరాలు జరగకుండా.. నేరస్తుల నుంచి అమాయకులను కాపాడటమే ఇప్పుడు కొత్త సవాల్గా మారింది. ఆన్లైన్లో వెతకడం.. శత్రువులను అంతం చేయడం.. ఇప్పుడు మామూలైపోయింది.
CP Stephen Raveendra : గతంతో పోలిస్తే క్రైమ్ రేట్ 13శాతం పెరిగింది
సైబరాబాద్ పరిధిలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. 200 మంది నేరస్తులపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు. 3వేలకు పైగా సైబర్ క్రైమ్..
హైదరాబాద్లో ఇక నేరగాళ్లకు చుక్కలే, క్రైమ్ చేయాలంటే భయపడాలి.. కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం, విశేషాలు ఇవే
నేరస్తుల ఆటకట్టించడంలో పోలీసులు మరో ముందడుగు వేశారు. ఆధునిక టెక్నాలజీతో… కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా.. 5వేల కెమెరాల్లో రికార్డ్ అయ్యే విజువల్స్ ఏక కాలంలో చూడవచ్చు. సిటీలో ఏ మూలన చిన్న ఘటన జరిగినా వెంటనే అలర్ట్ కావచ
అక్రమ సంబంధాల హత్యల్లో చెన్నై మొదటి స్ధానంలో ఉంది
అక్రమ సంబంధాల కారణంగా జరిగిన హత్యల్లో చెన్నై మొదటి స్దానంలో నిలిచింది. దేశంలోని 19 మెట్రోపాలిటన్ నగరాల్లోని 2 మిలియన్లకుపైగా జనాభా ఉన్న వాటిలో గతేడాది తీసిన గణాంకాల ప్రకారం చెన్నై మొదటి స్ధానంలో ఉందని NCRB లెక్కలు చెపుతున్నాయి. 2019 లో వివాదాల కా�
రేప్ లు, హత్యలు, ఆత్మహత్యలు, చోరీలు తగ్గాయి.. లాక్డౌన్తో 23శాతం పడిపోయిన క్రైమ్ రేట్
దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్ని రాష్ట్రాల్లో చాలా కఠినంగా లాక్ డౌన్