Home » criminals
వారంతా యువకులు. ప్రయోజకులు కావాల్సిన వయసు. కానీ, దారి తప్పారు. వ్యసనాలకు బానిసలుగా మారారు. జల్సాల కోసం కరుడుగట్టిన క్రిమినల్స్ లా మారారు. తొమ్మిది నెలల్లో ఆరుగురిని చంపేశారు.
నేరస్తుల ఆటకట్టించడంలో పోలీసులు మరో ముందడుగు వేశారు. ఆధునిక టెక్నాలజీతో… కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా.. 5వేల కెమెరాల్లో రికార్డ్ అయ్యే విజువల్స్ ఏక కాలంలో చూడవచ్చు. సిటీలో ఏ మూలన చిన్న ఘటన జరిగినా వెంటనే అలర్ట్ కావచ
Warangal courts : కోర్టు కేసులంటే ఏళ్లకు ఏళ్లు సాగుతుంటాయనే విమర్శలను పటాపంచలు చేస్తున్నాయి వరంగల్ కోర్టులు. నేరాలు చేయాలనే వారి గుండెల్లో దడ పుట్టిస్తూ .. బాధితులకు నేనున్నాను.. అనే భరోసా ఇస్తున్నాయి న్యాయస్థానాలు. ఏడాది వ్యవధిలో వరంగల్ కోర్టులు .. �
kidnap: సులభంగా డబ్బు సంపాదించేందుకు నేరస్తులు కొత్త దారి ఎంచుకున్నారు. గత కొంతకాలంగా దాన్ని ఫాలో అవుతున్నారు. అదే కిడ్నాప్. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలి కాలంలో కిడ్నాప్ లు, మర్డర్ లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని కుటుంబాలను లక్ష్యంగా చేసుకున
Wanted to marry minor : మైనర్ ను పెళ్లి చేసుకుంటానంటూ..ఓ వ్యక్తి కాల్పులు జరపడం కలకలం రేపింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. బాలిక తండ్రిని బెదిరించేందుకు ఫైరింగ్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Jharoda Majra ప్రాంతంలో ఓ వ్యక్తి కాల్ప
కొందరు నేరగాళ్లకు ఎన్నిశిక్షలు వేసినా వాళ్లు నేరాలు చేస్తూనే ఉంటారు. ప్రముఖులను మోసం చేసి డబ్బులు కొట్టేసి జైలు కెళ్లిన నిందితులు జైలునుంచి విడుదలైన అరగంటలోనే మరొక నేరం చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తోట బాలాజీ నాయుడు(42) రావులపాలె�
దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. పలు హత్యలు ఇతర నేరాలతో సంబంధం ఉన్న ఇద్దరు కరడు గట్టిన నేరస్తులను పోలీసులు అంతమొందించారు. మరణించిన ఇద్దరు నేరస్తులను రాజా ఖురేషి, రమేష్ బహదూర్లుగా గుర్తించారు. ఖురేషి, బహదూర్�
హైదరాబాద్ నగర పోలీసులకు పెద్ద సమస్య వచ్చి పడింది. విదేశీ నేరస్తుల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు నేరాల్లో దొరికిపోతున్న విదేశీయులను వారి దేశాలకు
తమిళనాడు రాష్ట్రంలో అశ్లీల వీడియోలను అదే పనిగా చూసే వారిలో మహిళలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3వేల మంది ఎక్కువ సమయం అశ్లీల వీడియోలు చూస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు. వారిలో మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు అడిష�
దేశ వ్యాప్తంగా ఉన్న జైళ్లలో గోశాలలను ప్రారంభించాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ అన్నారు. ఆవుల ఆలనాపాలనా చూడడం వల్ల ఖైదీల మెదళ్లు, మనసులలో క్రూరత్వం తగ్గుతుందని భగవత్ తెలిపారు. శనివారం(డిసెంబర్-7,2019) పూణెలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్�