Home » crisis
పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తుండడం, హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటుండడంతో శ్రీలంక మిలటరీ కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. శ్రీలంక వ్యాప్తంగా అశాంతి నెలకొనడంతో ఇవాళ కొలంబోలో మిలటరీ వాహన�
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇప్పటికీ దేశంలోనే ఉన్నారని స్పీకర్ యాపా అబేవర్దన చెప్పారు. గొటబాట రాజపక్స విదేశంలో ఉన్నారని ఓ ఇంటర్వ్యూలో యాపా అబేవర్దన చెప్పిన కొన్ని గంటలకే మాట మార్చడం గమనార్హం.
శ్రీలంకలో శాంతిభద్రతలు నెలకొనేలా సాయుధ బలగాలకు, పోలీసులకు మద్దతుగా నిలవాలని శ్రీలంక ఆర్మీ చీఫ్ జనరల్ శవేంద్ర శిల్వ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు అవకాశం లభించిందని అభిప్రాయపడ్డారు.
శ్రీలంకలో తలెత్తిన పరిస్థితులకు బాధ్యతవహిస్తూ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలంటూ ఇవాళ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. రాజపక్స నివాసాన్ని ఆందోళనకారులు ముట్టడించారు. ఈ నేపథ్యంలో గొటబాయ రాజపక్స ఇంటి నుంచి పారిపోయి�
శ్రీలంక కష్టాలు తీరే అవకాశం కనిపిస్తోంది. అప్పు కోసం IMFతో శ్రీలంక జరిపిన చర్చలు ఫలిస్తున్నాయి. శ్రీలంకను ఆదుకునేందుకు ప్రపంచ బ్యాంక్ ముందుకొచ్చింది.
చైనాలోని స్థిరాస్తి కంపెనీ ఎవర్గ్రాండ్ సంక్షోభంలో పడింది. చైనాతో పాటు ప్రపంచ మార్కెట్లకు ఆందోళన కలిగిస్తోంది. భారత్ స్టాక్ మార్కెట్లో లోహ కంపెనీల షేర్లు కుదేలవుతున్నాయి.
అఫ్గానిస్థాన్ ని తాలిబన్లు హస్తగతం చేసుకున్నాక..మహిళా క్రీడాకారులు పరిస్థితి దారుణంగా మారింది.కాలు బయటపెడితేచంపేస్తామని బెదిరింపులతో మహిళా క్రికెటర్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
కరోనా దెబ్బకు ఎంతోమంది జీవితాలు తల్లక్రిందులు అయిపోయినట్లే తెలంగాణాలో భద్రాద్రి జిల్లాకు చెందిన రమ్య జీవితాన్ని కూడా కష్టాల్లో పడేసింది.చదువుల్లోను, ఆటల్లోను ఎంతో ప్రతిభ కనబరిని పేదింటి బిడ్డ రమ్య అటు వ్యవసాయం..ఇటు చదువు కొనసాగిస్తున్న �
కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్ యడియూరప్పనే ఇకపై కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కరోనా సంక్షోభం కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలు ఇప్పుడు ఉద్యోగలను తొలగించే పని ప్రారంభించాయి. లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలోనే ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలు వరుసగా ఉద్యోగాల తొలగింపు ప్రక్రియను మొదలుపెట్టాయి. ఇప్�