Home » crisis
వరుస ప్రకృతి ప్రకోపాలు, సంక్షోభాలతో తల్లడిల్లే కేరళ...ఇప్పుడు కరోనా విలయం, లాక్డౌన్ తో భారీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని ఆర్థికవేత్త, కేరళ ఆర్థికమంత్రి థామస్ ఐజాక్ శనివారం(ఏప
కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ వైరస్ను పరీక్షించే రాపిడ్టెస్టింగ్ కిట్లు వారం క్రితం దేశానికి రావాల్సిఉన్నా, ఇప్పటి వరకు రావకపోవటంతో, వచ్చే వారంలో అయినా అందుబాటులోకి వస్తాయా లేదా అన్న సందిగ్ధం. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజి�
ప్రపంచంలో తొలిసారిగా కరోనా వైరస్ వెలుగుచూసింది చైనాలోని వుహాన్ నగరంలోనే. అక్కడ మొదలైన వైరస్ చైనాని సర్వ నాశనం చేసింది. ఆ తర్వాత యావత్ ప్రపంచంపై కరోనా
ఐరిష్ ప్రధాన మంత్రి లియో వరద్కర్ దేశ మెడికల్ రిజిస్టర్లో తిరిగి చేరారు. వారానికి ఒక షిఫ్ట్ పని చేయనున్నారు.
అమెరికావాసులు ఈ తరంలోనే అత్యంత బాధాకరమైన వారాన్ని అనుభవించబోతున్నారని అంటున్నారు వైద్య నిపుణులు. 9/11 దాడులు, పెరల్ హార్బర్ కన్నా దారుణమైన దాడిని… కరోనా పెను దాడిని అమెరికా ఎదుర్కోబోతోంది. సెప్టెంబర్ 11, పెరల్ హార్బర్ దాడులు, ఆదమరచినప్పుడు శ�
దేశంలో కరోనా కేసులు సోమవారం(మార్చి-23,2020)నాటికి 415కు చేరుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకు కరోనా కారణంగా దేశంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనాపై భారత పోరాటంలో భాగంగా ఇప్పటికే అంతర్జాతీయ విమానసర్వీసులను వారం పాటు పూర్తిగా రద్దు చ�
శుక్రవారం(మార్చి-20,2020) కమల్ నాథ్ సర్కార్ మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు ఇవాళ(మార్చి-19,2020)ఆదేశాలు జారీచేసింది. సభ్యులంతా చేతులెత్తి ఓటింగ్ లో పాల్గొనాలని, చాలా ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరగాలని, విశ్వాస పరీ�
మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కార్ కు ఊహించని షాక్ ఇచ్చి ఇవాళ(మార్చి-11,2020) జ్యోతిరాధిత్య సింధియా బీజేపీలో చేరారు. అయితే చాలా రోజుల నుంచి రాహుల్,సోనియాను కలవడానికి సింధియా ప్రయత్నించారని,గాంధీ కుటుంబం సింధియాను ఉద్దేశ్యపూర్వకంగానే పక్కనబెట్టి
మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ కు ఎలాంటి అవకాశమివ్వకూడదని భావించిన బీజేపీ..తమ ఎమ్మెల్యేలను బస్సుల్లో వేరే ప్రాంతాలకు తరలిస్తుంది. భోపాల్ లోని పార్టీలో ఆఫీస్ లో ఇవాళ ఎమ్మెల్యేలందరితో మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సమావేశమయ్యారు. సమావేశం అ
మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న గోపాల్ భార్గవ,నరోత్తమ్ మిశ్రాలు ఇవాళ(మార్చి-10,2020) మరికొందరు బీజేపీ నాయకులతో కలిసి భోపాల్ లో అసెంబ్లీ స్సీకర్ నివాసానికి వెళ్లారు. స్పీకర్ ఎన్ పీ ప్రజాపతిని కలిశారు. 19మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల �