-
Home » Criticised
Criticised
Pawan Kalyan : కౌలు రైతుల సమస్యల్ని వైసీపీ ప్రభుత్వం గుర్తించట్లేదు : పవన్ కళ్యాణ్
వైసీపీ అంటే నాకు ద్వేషం లేదన్నారు. కన్నీళ్లు తుడుస్తానని చెప్పి చేయకపోతే గట్టిగా అడుగుతామన్నారు. ప్రజల కన్నీళ్లు తుడవకపోతే గ్రామ సచివాలయాలు ఎందుకు అన్నారు.
KA Paul : బీజేపీ మతతత్వ, అవినీతి పార్టీ : కేఏ పాల్
ఏ సీఎం దగ్గరైనా నేను ఒక్కరూపాయి తీసుకోలేదన్నారు. అందరు ముఖ్యమంత్రులకు తానే ఇచ్చానని తెలిపారు. త్వరలో ఏపీ, తెలంగాణలో పాదయాత్ర చేస్తానని చెప్పారు.
MUMBAI : తుఫాన్ వేళ..కూలిన చెట్టుపై దీపిక ఫొటో షూట్
Uprooted Tree : తౌటే తుఫాన్ కొన్ని రాష్ట్రాలను అతలాకుతలం చేస్తోంది. ప్రధానంగా కేరళ రాష్ట్రం విలవిలలాడుతోంది. భారీగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలుతున్నాయి. దేశ వాణిజ్య రాజధాని పేరొందిన ముంబైపై కూడా తుఫాన్ ఎఫెక్ట్ పడుతోంది. గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద
నేతాజీ జయంతి ఇక పరాక్రమ్ దివస్..కేంద్రం నిర్ణయంపై విమర్శలు
Netajis birth anniversary:ఈ ఏడాది నుంచి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి(జనవరి-23)ని పరాక్రమ్ దివస్గా జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారిక ప్రకటన జారీ చేసింది. ఈ నెల 23న నేతాజీ 125వ జయంతిని ప్రభుత్వం ఘనంగ�
నోరేసుకుని మాట్లాడినంత మాత్రాన నిజాలైపోవు.. కంగనాపై ఊర్మిళ ఆగ్రహం
బాలీవుడ్లో ప్రస్తుతం గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. రాజకీయాల కారణంగా నటీనటుల మధ్య తీవ్ర వాగ్వాదం నడుస్తుంది. కంగానాతో మొదలైన గొడవ జయ బచ్చన్ రాజ్యసభలో బీజేపీ ఎంపీ రవి కిషన్తో తలపడగా.. లేటెస్ట్గా కంగనా రనౌత్ కావాలనే తనేదో బాధిత�
నో ఎంట్రీ…కశ్మీర్ పై భారత్ ను విమర్శించిన బ్రిటన్ ఎంపీకి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో చేదు అనుభవం
కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్ర విమర్శలు గుప్పించే బ్రిటన్ ఎంపీ డెబ్బీ అబ్రహాంకు చేదు అనుభవం ఎదురైంది. భారత్ లో పర్యటించేందుకు వ్యాలిడ్ వీసా లేదన్న కారణంతో ఆమెను ఢిల్లీ ఎయిపోర్ట్ లో ఆపేశారు. అనంతరం అక్కడి నుంచి ఆమెను దుబాయ్ �
సుప్రీంకోర్టు మాదే..అయోధ్యలో రామమందిరమేనన్న మంత్రి : ఖండించిన సీజేఐ
యూపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలపై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గొగొయ్ స్పందించారు. సుప్రీంకోర్టు మాదే.. అయోధ్యలో రామాలయాన్ని నిర్మించి తీరుతామంటూ మంత్రి ముకుత్ బిహారీ వర్మ రెండు రోజుల క్రితం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇవాళ సుప్రీంకోర�