criticized YCP

  • వైసీపీ ఇసుకకి,ఇంద్రధనస్సుకి కూడా రంగులేసేలా ఉంది 

    November 13, 2019 / 06:48 AM IST

    వైసీపీపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. దేవాలయాలకు కూడా వైఎస్సార్‌ సీపీ రంగులు వేస్తున్నారని మండిపడ్డారు. అన్నవరంలో అన్యమత ప్రచారం జరిగిందని..మతవ్యాప్తి జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ పిచ్చి పరాకాష్టకు చేరిందనీ…

10TV Telugu News
google preferred