crop

    Arecanut : వక్క సాగుతో…లాభాలు పక్కా

    October 30, 2021 / 01:20 PM IST

    ముఖ్యంగా అనంతపురం జిల్లా రైతులు వక్క సాగువైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు వక్క సాగు చేపట్టారు.

    Toor Dal : కందిపంటలో చీడపీడలు…సస్యరక్షణ

    October 27, 2021 / 03:27 PM IST

    విత్తనం నాటే ముందు పొలాన్ని లోతుగా దున్నుకోవాలి. కలుపు లేకుండా, అధికవర్షాలు పడితే నీరు నిల్వ ఉండకుండా ఏర్పటు చేసుకోవాలి. పురుగులను ఆకర్షించే పూల మొక్కలను పొలం చుట్టూ పెంచడం వల్ల పంటపై చీడపీడల ప్రభావం తగ్గుతుంది.

    Farm Ponds : సేద్యపు కుంట… చేపల పంట

    August 28, 2021 / 04:12 PM IST

    నీటి కుంటల ద్వారా నీటి ఎద్దడి తగ్గటంతోపాటు, భూగర్భజలాలు బాగా పెరిగాయి. నీటి కుంటల్లో చేపలను పెంచటం వల్ల వివిధ రకాల ఉపయోగాలు ఉన్నాయి. చేపల విసర్జించే వ్యర్ధాలతో కూ

    India in crop: జై కిసాన్..పచ్చని పొలంలో భారత్ పటం..జాతీయ జెండా ఆవిష్కరణ

    August 14, 2021 / 12:54 PM IST

    ఓ రైతు తన పొలంలోనే భారతదేశ పటం ప్రత్యక్షమయ్యేలా వినూత్న ఏర్పాటు చేశాడు. పచ్చగా కళకళలాడుతున్న పొలం మధ్యలో భారతదేశపు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించాడు. అటు పంట..ఇటు జెండా. రెండింటిని ప్రాణంగా చూసుకుంటున్నాడు తెలంగాణాలోని కరీంనగర్ కు చెందిన ఓ �

    PM Kisan Scheme : రైతులకు శుభవార్త.. రేపు ఖాతాల్లోకి డబ్బులు, మీ పేరుందో లేదో ఇలా చెక్ చేసుకోండి…

    August 8, 2021 / 09:31 AM IST

    దేశంలోని రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ కింద 9వ విడత నిధులు విడుదల చేయనున్నారు.

    Delhi: రైతులకు అధిక ధర ఇస్తానని రూ.3.5కోట్లు ఎగ్గొట్టిన వ్యాపారి

    August 6, 2021 / 09:18 PM IST

    ఢిల్లీ పోలీస్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్.. 60మందికి పైగా రైతులను మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసింది. ప్రేమ్ చంద్ (60) అనే వ్యక్తి 64మంది రైతులకు అబద్ధాలు చెప్పి రూ.3.5కోట్లు వరకూ కాజేశాడు. నారెలా గోధుమ మార్కెట్ వ్యాపారం మొదలుపెట్టి భారీగా నష్టానికి

    Telangana Farmer : పోలీసు కాళ్లపై పడ్డ రైతు..ధాన్యానికి నిప్పు

    June 7, 2021 / 11:36 AM IST

    తెలంగాణా జిల్లాలోని వికారాబాద్ జిల్లాలో పాలెపల్లి గ్రామంలో ఓ రైతు తాను కష్టపడి పండించి ధాన్యాన్ని నడిరోడ్డుమీద పోసి నిప్పు పెట్టాడు. గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు అడ్డుకోవటంతో ఓ రైతు పోలీసు కాళ్లమీద పడ్డాడు. ఓ వైపు �

    rat catching in delta area : ఎలుకను పడితే 100రూ…ముచ్చెమటలు పట్టిస్తున్న మూషికాలు…

    April 3, 2021 / 11:01 AM IST

    డెల్టా ప్రాంతంలో ఎలుకల బెడద ఒక్కసారిగా పెరిగిపోయింది. కీలక దశలో ఉన్న వరి చేలను రాత్రికి రాత్రే ఇవి ధ్వంసం చేస్తుండటంతో అన్నదాతలు బెంబేలెత్తుతున్నారు. కొద్ది రోజుల్లో చేతికందే పంటను ఎలాగైనా కాపాడుకొనేందుకు రైతులు రూ.వేల కొద్దీ వ్యయం చేయాల�

    ఎలా ముందుకు : వ్యవసాయరంగంపై సీఎం కేసీఆర్ సమీక్ష

    January 24, 2021 / 06:52 AM IST

    CM KCR review : నియంత్రిత సాగును ఎత్తివేయడంతో.. రాష్ట్రంలో సాగు పరిస్థితులు, ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్‌ దృష్టి సారించారు. ఈ మేరకు వ్యవసాయ రంగంపై 2021, జనవరి 24వ తేదీ ఆదివారం సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ ప్ర

    ఇకపై రైతులు రోడ్డెక్కే పరిస్థితి రాకూడదు, సీఎం జగన్ కీలక నిర్ణయం

    July 25, 2020 / 08:54 AM IST

    రైతుల సంక్షేమం లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. అన్నదాతలకు అండగా నిలవాలని సీఎం జగన్ నిర్ణయించారు. రైతుల ఇబ్బందులు తొలగించే విధంగా చర్యలు చేపడుతున్నారు. తాజాగా రైతుల విషయంలో సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే సీజన్‌ కల్ల�

10TV Telugu News