Home » crops
దీనికి కృతజ్ఞతా సూచకంగా వాటికి కొత్త బియ్యంతో పొంగలి వండిపెట్టే ఆచారం ఉంది. పాడి పంటలు అనే..
Migjaum Cyclone Effect on Crops : తుఫాన్ ప్రభావంతో రెండు రోజులుగా కురిసిన వర్షాలకు వరి, శనగ, కంది, మొక్కజొన్న, మినుము, మిరప, ప్రత్తి, పొగాకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి..
PM Modi Govt : రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పంటలకు మద్ధతు ధరలను పెంచుతు నిర్ణయం తీసుకుంది. కేబినెట్ లో ఖరీఫ్ సీజన్ లో పండిన పంటలకు మద్దతు ధర పెంపుకు నిర్ణయాలు తీసుకుంది. 2023-24 ఖరీఫ్ పంటలకు మద్దతు ధరల పెంపుకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది.
వేసవిలో ఎండు తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. దీని నివారణకు మాగిన పశువుల ఎరువు 70 కిలోలకు 2 కిలోల ట్రైకోడెర్మావిరిడి మరియు 10 కిలోల వేపపిండి కలిపి నీళ్లు చల్లి వారం రోజులు మాగనిచ్చిన తరువాత ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నాలి.
పైరు ఫూత దశలో ఈ తెగులు లక్రణాలు కనిపిస్తాయి. ఆకు ఉపరితల౦ పైస లేత పసుపు వర్డ౦ గల గు౦డ్రని చిన్నమచ్చలు ఉ౦టాయి.
ఇటీవల కురిసిన వర్షాలు రైతులకు తీవ్ర నష్టం మిగిల్చాయి. పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు
బోదెకు ఒక పక్కగా కళ్ళు పైభాగం వైపు ఉండేటట్లుగా విత్తన దుంపలను నాటాలి. మొక్కల మధ్య 20 సెం.మీ, వరుసల మధ్య 50 సెం.మీ. ఎడం ఉండేలా విత్తుకోవాలి.
తల్లి రెక్కల పురుగులు ఆకు అడుగు భాగాన గుంపులుగా గ్రుడ్లు పెడతాయి.పిల్ల పురుగులు గుంపులుగా వుండి ఆకుపై పత్రహరితాన్ని గోకి తినివేసి,జల్లెడ ఆకుగా మారుస్తాయి.బాగా ఎదిగిన పురుగులు ఆకులన
ఈ సమస్య నుండి బయటపడాలంటే రైతులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. నత్రజని ఎరువును మోతాదుకు మించకుండా ,ఎక్కువ దఫాలుగా పొలంలో వేసుకోవాలి. పొలంలో నీరు నిల్వకుండా పొలాన్ని ఆరబెడుతూ ఉండాలి.
కలుపు వచ్చిన తరువాత యాంత్రిక పద్ధతులు,అంతర కృషి, జీవ నియంత్రణ, రసాయన పద్దతుల ద్వారా నివారించుకోవాలి.