Home » crops
సజ్జ పంటనే ప్రధాన పంటగా సాగు చేయాలనుకుంటే ఖరీఫ్ సీజన్లో అయితే జూన్ - జూలై మొదటి వారంలో అదునుగా విత్తు కుంటే అధిక దిగుబడులు సాధించ వచ్చు.
మురుగు నీరు పోయే సౌకర్యం గల సారవంతమైన ఎర్ర గరప నేలలు , ఒండ్రు నేలలు అనుకూ లం. అధిక సాంద్రతగల బరువైన నేలలు పనికిరావు. ఉదజని సూచిక 7.0-8.0 మధ్య గల నేలలు అనుకూలం.
చెదలు ఎక్కవగా తడి వాతావరణం ఉన్న ప్రదేశాల్లో వృద్ధి చెందుతాయి. చెదపురుగుల నివారణకు క్లోరో పైరిఫాస్ 50 శాతం 5 మీ.లీ ఒక లీటరు నీటికి కలిపి చెట్టు చుట్టూ మట్టిని కదిలించి పోయాలి.
ప్రస్తుతం మార్కెట్లో వంట నూనెల ధరలు మండిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం మనదేశంలో నూనెగింజల సాగు తక్కువగా ఉండటమే..ప్రతి ఏటా రూ.70 వేల కోట్లు చెల్లించి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతన్నలు పిలుపునిచ్చిన 'భారత్ బంద్' ప్రశాంతంగా సాగుతోంది. అయితే 10 ఏళ్లు అయినా సరే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా
పంట వేసిన నాటి నుండి పంట కాలం ముగిసే వరకకు పొటాష్ అవసరత పంటకు ఉంటుంది. అయితే పంట ఏపుగా పెరిగే దశలో, గింజ దశలో దీని అవసరత ఎక్కువగా ఉంటుంది
ఆరైతు ఏంచేశాడంటే ఓ బొమ్మను తయారు చేసి దానికి పై భాగంలో చొక్కా, క్రింది భాగంలో చీర, తలభాగానికి ఓ ముసుగు కప్పి దాని చేతిలో స్పింగ్ లాంటి ఇనుప కమ్మీకి సైకిల్ హ్యాండిల్స్ పట్టుకుని ఉన్నట్లు పొలంలో ఓ ప్రతిమను ఏర్పాటు చేశాడు.
Elephants destroy crops in Chittoor : అటవీశాఖ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం ఆగడం లేదు. శాంతిపురం మండలం ఏంకే పురంలో గజరాజుల మంద మరోసారి పంటలపై దాడి చేసింది. పదమూడు ఏనుగులు గ్రామంలోని పొల్లాల్లో పడి పంటలను ధ్వంసం చేశాయి. వరి, �
telangana farmers: దంచికొడుతున్న వర్షాలు రైతన్నను దారుణంగా ముంచేశాయి. తెలంగాణలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. వరి, పత్తి, కూరగాయల పంటలు బాగా దెబ్బతిన్నాయి. ఆది(అక్టోబర్ 11,2020) , సోమవారాల్లో(అక్టోబర�
పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులే కాదు.. మిడతలు కూడా భారత్ లోకి చొరబడ్డాయి. పాక్ వైపు నుంచి మన దేశ సరిహద్దుల్లోని భూభాగంలోకి దండెత్తాయి. గుజరాత్కు లక్షలాది మిడతలు వస్తున్నాయి. పంట పొలాలపై పడి నాశనం చేస్తున్నాయి. మిడతల కారణంగా ఆవాలు, ఆముదం, సోంపు, �