-
Home » CROSSED
CROSSED
Maharashtra: మహా గవర్నర్ అన్ని హద్దుల్ని దాటారు.. కోశ్యారిపై శరద్ పవార్ ఫైర్
మీకు రోల్ మోడల్ ఎవరు అంటే ఇప్పటికే రోల్ మోడల్గా ఉన్న వారి గురించి మీరు ఆలోచించకండి. మహారాష్ట్రలో కొందరు వ్యక్తులు ఆదర్శవంతులుగా ఉన్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్నే తీసుకుంటే ఆయన పాత రోల్ మోడల్. బాబాసాహేబ్ అంబేద్కర్ నుంచి నితిన్ గడ్కరి వరకు ఎ
crossed marriageable age : వయస్సు పెరుగుతున్నా..పెళ్లికాని 50 వేల మందికి పైగా యువతులు..!!
women in Kashmir have crossed marriageable age : భారతదేశంలో అబ్బాయిలకు పెళ్లి కావటంలేదనే వార్తలు వింటుంటాం. మన చుట్టు పక్కల చూస్తుంటాం కూడా. కానీ భారత్ లోని ఓ ప్రాంతంలో అమ్మాయిలకు పెళ్లిళ్లు కావటంలేదనే విషయం తెలుసా? అమ్మాయిలకు 30 ఏళ్లు నిండుతున్నా వివాహాలు కావటంలేదు. దీం�
పావురం ప్రయాణం 15 వేల కిలోమీటర్లు, చంపేయాలని చూస్తున్న ఆస్ట్రేలియా
Australia to kill US pigeon : ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 15 వేల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన పావురాన్ని చంపేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. దీనికంతటికి కారణం..అమెరికా నుంచి రావడమే. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో కఠినంగా క్వారంటైన్ ఆంక్షలు అ�
ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్, జైన్ సంచలన వ్యాఖ్యలు
Delhi Has Crossed Peak Of Third Covid Wave : కరోనా ఇంకా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఎప్పుడు ఈ వైరస్ అంతం అవుతుందో చెప్పలేకపోతున్నారు. భారతదేశంలో కూడా ఈ వైరస్ విస్తరిస్తూనే ఉంది. పలు రాష్ట్రాలు వైరస్ తో వణికిపోతున్నాయి. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీలో మొదట్లో తగ్గుమ�
పండుగలతో జాగ్రత్త : కరోనా పీక్ స్టేజ్ ని దాటేసిన భారత్….ఫిబ్రవరి నాటికి వైరస్ అంతం
Covid Peak Over, Can be Controlled Early Next Year కరోనా పీక్ స్టేజ్ ని భారత్ ఇప్పటికే దాటేసిందని, వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి దేశంలో మహమ్మారి కంట్రోల్ కి వస్తుందని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ స్పష్టం చేసింది. కరోనా అంతమయ్యే 2021 ఫిబ్రవరి చివరి నాటికి దేశవ్యాప్తంగా �
Unlock 4.0 : తెరుచుకొనేవి, తెరుచుకోనివి ఏవీ ?
భారతదేశంలో కరోనా కారణంగా..కేంద్రం విధించిన లాక్ డౌన్ దశల వారీగా నిబంధనలు ఎత్తేస్తోంది. పలు రంగాలకు మినహాయంపులు ఇస్తోంది. మరో రెండు రోజుల్లో అన్ లాక్ 3.0 నుంచి అన్ లాక్ 4.0 అమల్లోకి రానుంది. ఏయే రంగాలకు మినహాయింపు ఇవ్వాలనే దానిపై అధికారులు కసరత్త�
తెలంగాణలో కరోనా : మూడు కిలోమీటర్లు దాటారో..అంతే..బుక్ అవుతారు
దిక్కుమాలిన కరోనా వైరస్ మూలంగా ఎన్నో దేశాలు షట్ డౌన్ అయ్యాయి. దీని ఫలితంగా ప్రజాజీవనం స్థంభించిపోయింది. భారతదేశంలో కూడా లాక్ డౌన్ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వైరస్ పంజా విసురుతోంది. ఎక్కడి వారెక్కడో ఉండాలని, ఇంట్లోనే ఉండి..వైరస�
బోర్డర్ దాటిన భారతీయ బాలుడిని వెనక్కి పంపిన పాక్
పొరపాటున దేశ సరిహద్దు దాటి పాక్ లోకి ప్రవేశించిన 16 ఏళ్ల భారతీయ బాలుడిని పాక్ భారత్ కి తిరిగి పంపించింది. పాక్ రేంజర్లు మర్యాదపూర్వకంగా బాలుడిని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి అప్పగించారు. అస్సాంకి చెందిన బిమల్ నర్జీ(16) 2018 ఆగస్టులో పొరపాటున బో