-
Home » CROSSED
CROSSED
Maharashtra: మహా గవర్నర్ అన్ని హద్దుల్ని దాటారు.. కోశ్యారిపై శరద్ పవార్ ఫైర్
November 24, 2022 / 05:56 PM ISTమీకు రోల్ మోడల్ ఎవరు అంటే ఇప్పటికే రోల్ మోడల్గా ఉన్న వారి గురించి మీరు ఆలోచించకండి. మహారాష్ట్రలో కొందరు వ్యక్తులు ఆదర్శవంతులుగా ఉన్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్నే తీసుకుంటే ఆయన పాత రోల్…
crossed marriageable age : వయస్సు పెరుగుతున్నా..పెళ్లికాని 50 వేల మందికి పైగా యువతులు..!!
April 30, 2021 / 03:37 PM ISTwomen in Kashmir have crossed marriageable age : భారతదేశంలో అబ్బాయిలకు పెళ్లి కావటంలేదనే వార్తలు వింటుంటాం. మన చుట్టు పక్కల చూస్తుంటాం కూడా. కానీ భారత్ లోని ఓ ప్రాంతంలో అమ్మాయిలకు…
పావురం ప్రయాణం 15 వేల కిలోమీటర్లు, చంపేయాలని చూస్తున్న ఆస్ట్రేలియా
January 15, 2021 / 04:17 PM ISTAustralia to kill US pigeon : ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 15 వేల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన పావురాన్ని చంపేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. దీనికంతటికి కారణం..అమెరికా నుంచి రావడమే. ప్రస్తుతం…
ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్, జైన్ సంచలన వ్యాఖ్యలు
November 16, 2020 / 10:05 PM ISTDelhi Has Crossed Peak Of Third Covid Wave : కరోనా ఇంకా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఎప్పుడు ఈ వైరస్ అంతం అవుతుందో చెప్పలేకపోతున్నారు. భారతదేశంలో కూడా ఈ వైరస్ విస్తరిస్తూనే…
పండుగలతో జాగ్రత్త : కరోనా పీక్ స్టేజ్ ని దాటేసిన భారత్….ఫిబ్రవరి నాటికి వైరస్ అంతం
October 18, 2020 / 03:49 PM ISTCovid Peak Over, Can be Controlled Early Next Year కరోనా పీక్ స్టేజ్ ని భారత్ ఇప్పటికే దాటేసిందని, వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి దేశంలో మహమ్మారి కంట్రోల్ కి…
Unlock 4.0 : తెరుచుకొనేవి, తెరుచుకోనివి ఏవీ ?
August 29, 2020 / 02:08 PM ISTభారతదేశంలో కరోనా కారణంగా..కేంద్రం విధించిన లాక్ డౌన్ దశల వారీగా నిబంధనలు ఎత్తేస్తోంది. పలు రంగాలకు మినహాయంపులు ఇస్తోంది. మరో రెండు రోజుల్లో అన్ లాక్ 3.0 నుంచి అన్ లాక్ 4.0 అమల్లోకి…
తెలంగాణలో కరోనా : మూడు కిలోమీటర్లు దాటారో..అంతే..బుక్ అవుతారు
April 10, 2020 / 12:49 AM ISTదిక్కుమాలిన కరోనా వైరస్ మూలంగా ఎన్నో దేశాలు షట్ డౌన్ అయ్యాయి. దీని ఫలితంగా ప్రజాజీవనం స్థంభించిపోయింది. భారతదేశంలో కూడా లాక్ డౌన్ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వైరస్ పంజా విసురుతోంది.…
బోర్డర్ దాటిన భారతీయ బాలుడిని వెనక్కి పంపిన పాక్
February 14, 2019 / 07:16 AM ISTపొరపాటున దేశ సరిహద్దు దాటి పాక్ లోకి ప్రవేశించిన 16 ఏళ్ల భారతీయ బాలుడిని పాక్ భారత్ కి తిరిగి పంపించింది. పాక్ రేంజర్లు మర్యాదపూర్వకంగా బాలుడిని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి అప్పగించారు.…