Home » crpf jawans killed
మహారాష్ట్ర: పెళ్లి సెలవు ఆ జవాను ప్రాణాలను కాపాడింది. పుల్వామా ఉగ్రదాడి నుంచి తప్పించుకునేలా చేసింది. జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రదాడిలో 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. ఆత్మాహుతి దాడిలో జవాన్ల బస్సు ముక్కలైంది. ఇదే బస్సులో వ�
గుజరాత్లో హై అలర్ట్ ప్రకటించారు. పుల్వామా తరహాలో ముష్కరులు దాడి చేయవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో గుజరాత్ పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు
జమ్మూకశ్మీర్ పుల్వామా మరోసారి కాల్పులతో దద్దరిల్లుతోంది. సోమవారం(ఫిబ్రవరి-18-2019) పింగలాన్ ఏరియాలో భద్రతా దళాలు-టెర్రరిస్టులకు మధ్య ఎదురు కాల్పులు
పాకిస్తాన్ : ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్కు తగిన శాస్తి జరిగింది. వాళ్లు పెంచి పోషిస్తున్న పాములు వాళ్లనే కాటేశాయి. 2019, ఫిబ్రవరి 17వ తేదీ ఆదివారం బలూచిస్థాన్
దేశ ప్రజలకు CRPF ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. సోషల్ మీడియాలో జవాన్ల మృతదేహాలకు సంబంధించి కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని CRPF అధికారులు చెప్పారు.
జమ్ముకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో భారీ ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదులు జరిపిన కారు బాంబు దాడిలో 42మంది CRPF జవాన్లు అమరులయ్యారు. జమ్ముకశ్మీర్లో జరిగిన
జమ్మూకాశ్మీర్ పుల్వామాలో గురువారం(ఫిబ్రవరి-14-2019) సాయంత్రం CRPF జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని కేంద్రం తీవ్రంగా ఖండించింది. ఎన్ఐఏతో అత్యవసరంగా సమావేశమైన