Home » CSK
బ్యాట్ తోనే కాకుండా బౌలింగ్ చేసి, క్యాచ్ లు అందుకుని జట్టును...
ముంబై వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ అతికష్టంగా రాణించింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ధోనీకి ఇది 200వ గేమ్. పంజాబ్ కింగ్స్ తో గత శుక్రవారం జరిగిన మ్యాచ్ ..
ఐపీఎల్ 2021 పదో మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో జరుగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది.
జడేజా మరోసారి న్యూస్ లో హెడ్ లైన్ గా మారాడు. అభిమానులు అతడి వ్యక్తిగత వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు. రవీంద్ర జడేజా భార్య ఎవరు? అని తెలుసుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. జడేజా పర్సనల్ లైఫ్, లవ్ స్టోరీ గురించి తెలుసుకుని అభిమానులు వం
ఐపీఎస్ 2021 సీజన్ 14లో చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు బోణీ కొట్టింది. ఈ టోర్నీలో తొలి విజయం నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చెన్నై 4 వికెట్లు కోల్పోయి 15.4 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(5) మరోసా
పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు అదరగొట్టారు. పంజాబ్ బ్యాట్స్ మెన్ ని కట్టడి చేశారు. ముఖ్యంగా చెన్నై బౌలర్ దీపక్ చాహర్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఫలితంగా పంజాబ్ లో స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానిక
ప్రముఖ క్రికెటర్లు అంబటి రాయుడు, సురేష్ రైనాలు వంట మాస్టర్ల అవతారం ఎత్తారు. ఇద్దరూ కిచెన్ లోకి దూరారు. గరిటెలు పట్టారు. ఆ తర్వాత నోరూరించే బిర్యానీ వండారు.
భారీ అంచనాలతో బరిలోకి దిగిన మహేంద్ర సింగ్ ధోనీ.. డకౌట్ గా వెనుదిరిగాడు. అయినప్పటికీ అంతకుముందే అద్భుతమైన ఇన్నింగ్స్..
మహేంద్ర సింగ్ ధోనీ అంటే అతడికి ఎంతో ఇష్టం.. అభిమాని.. యువ క్రికెటర్ కూడా.. ఇప్పుడు అతడు ధోనీ వికెట్ పడగొట్టాడు. అతడే మన తెలుగు బిడ్డ, కడప జిల్లాకు చెందిన మారంరెడ్డి హరిశంకర్ రెడ్డి.