Home » Cuddalore
తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ స్కూల్ వ్యాన్ను రైలు ఢీకొన్న ఘటనలో ఓ చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు. నలుగురు పిల్లల పరిస్థితి విషమంగా ఉంది.
దాహమేసిన ఓ పాము..జనావాసాల మధ్యలోకి వచ్చేసింది. ఓ వ్యక్తి మాత్రం దాని పరిస్థితిని అర్థం చేసుకుని..దాహార్తిని తీర్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
తమిళనాడులో కుటుంబ కలహాలతో ఒక వ్యక్తి ఉన్మాదిగా మారాడు. తన భార్యా,అత్తపై కత్తితో దాడి చేసి తీవ్రంగా దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటన కడలూరు పోర్టు ప్రాంతంలో చోటు చేసుకుంది.
severe nivar cyclone : నివార్ తుఫాన్ గండం ముంచుకొస్తోంది. అతి తీవ్ర తుఫాన్గా మారి తీరం వైపు అత్యంత వేగంగా దూసుకొస్తోంది. కడలూరుకు 180 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 190 కిలోమీటర్లు, చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రేపు(నవంబర్ 26,2020) తెల్లవారుజామున తమి�
Dalit panchayat chief : ముందు మనిషి.. ఆ తర్వాతే కులాలు.. ఏమైనా.. సాటి మనిషిపై వివక్షత చూపడం తగదు.. అందులోనూ కులం పేరిట అవమానించడం సరైనది కాదు.. షెడ్యూల్ కులానికి చెందిన గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ను నేలపై కూర్చోబెట్టిన వైనంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత�
tamilnadu crime news తమిళనాడులో దారుణం జరిగింది. 16 ఏళ్లబాలికపై పెంపుడు తండ్రి, ప్రియుడు అత్యాచారం చేసి గర్భవతిని చేసారు. కడలూరు జిల్లాలో 16 ఏళ్ల బాలిక కడుపు నొప్పిగా ఉందని చెప్పటంతో ఆమె పెంపుడు తండ్రి(60) నంగలూరు ప్రభుత్వం ఆస్పత్రికి తీసుకు వెళ్లాడు. అక్కడ �
మైనర్ బాలుడితో అక్రమ సంబంధం పెట్టుకుని… బ్లాక్ మెయిల్ చేసిన మహిళ చివరికి ఆ బాలుడి చేతిలో కన్నుమూసిన ఘటన తమిళనాడులోని విల్లుపురంలో జరిగింది. జనవరి 14న జరిగిన ఈహత్యకేసులో నిందితుడు 15 ఏళ్ల బాలుడని తేలటంతో పోలీసులు అవాక్కయ్యారు. కేసు విచారణ�
చెన్నై : ఐదవ తరగతి క్లాస్ రూమ్ లో టీచర్ విద్యార్ధులకు లెసన్ చెబుతోంది. హఠాత్తుగా ఓ వ్యక్తి కత్తితో ప్రత్యక్షమయ్యాడు. ఎవరు..ఎందుకొచ్చాడని అనుకునేలోపే టీచర్ పై కత్తితో దాడికి తెగబడ్డాడు. ఇష్టానుసారంగా కత్తితో దాడిచేయటంతో 23 ఏళ్ల టీచర్ రమ్య అక్క