Home » Cultivation Of Crops
పెరుగుతున్న జనాభా వల్ల ఆహార ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. మార్కెట్లో ఆహారకొరతను తీర్చేందుకు... అధిక దిగుబడుల కోసం ఎరువులు, క్రిమిసంహారక మందులు విచ్చలవిడిగా వాడుతుండడంతో నేల కలుషితమవుతుంది. దీంతో దిగుబడులు భారీగా పడిపోతున్నాయని పేర్కొ�
మామిడి మొక్కల మధ్య అంతర పంటలు సాగుచేసిన ఈ క్షేత్రం విజయనగరం జిల్లా, లక్కవరపుకోట మండలం, మర్లపల్లి గ్రామంలో ఉంది. 4 ఎకరాల ఉన్న మామిడి తోటనుండి కేవలం సీజనల్ గానే దిగుబడులు పొందేవారు రైతు లెక్కల వరం.
పందిళ్లు వేయకుండా నేలపైనే పంటలు పండిస్తూ కట్టి.. తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేస్తున్నారు. ఒక పంట కోత పూర్తయ్యేసరికి మరో పంట చేతికి వస్తుంది.. పూర్తైయి పంట స్థానంలో మరో పంటను నాటడం.. ఇలా ప్రణాళికాబద్ధంగా సాగు చేపట్టి... ఏడాది పొడవునా నిత్యం ఆదాయం ప�
మరో రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారం వర్షాలు కురుస్తామని వాతావరణ శాఖ పేర్కొనడంతో రైతులు రెట్టింపు ఉత్సాహంతో వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రైతులు పత్తి విత్తనాలు విత్తారు. మరికొన్ని చోట్ల విత్�
ఖరీఫ్, రబీ సీజన్లలో ఏదో ఒక పంట కాలం , కరవు బారిన పడుతోంది. వర్షాల మధ్య విరామం పెరిగింది. పైరు నిలదొక్కుకునే వీలుకలగడం లేదు. మరోవైపు అధిక ఉష్ణోగ్రతలవల్ల దిగుబడులు క్షీణిస్తున్నాయి. 34 శాతం భూములకు నీటి సౌకర్యం ఉన్నా వర్షాలులేక, ప్రాజెక్టుల నీరు