Home » Cultivation Practices
కోనసీమ కొబ్బరికి సర్పిలాకార తెల్లదోమ మహమ్మారిలా దాపురించింది . అధిక ఉష్ణోగ్రతల్లో ఈ దోమ వుధృతి అధికమవటంతో చెట్లు క్షీణించి దిగుబడి తగ్గిపోతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దేశంలోని పత్తి సాగు అధిక విస్తీర్ణంలో సాగవుతుంది. ఇందుకోసం లక్షల టన్నులు హైబ్రిడ్ విత్తనాలు అవసరమవుతాయి. అందుకే వివిధ విత్తన కంపెనీలు రైతుల ద్వారా విత్తనోత్పత్తిని చేపడుతున్నాయి.
ఆకుముడత పురుగు ఆశించిన పొలాల్లో నేరుగా రసాయన మందులను పిచికారి చేస్తే ఫలితం ఉండదు. కాబట్టి రైతులు మొదట తాడుతో కానీ, ముళ్ల కంపతో కాని వరిపొలంపై లాగాలి. దీంతో ముడుచుకున్న ఆకులు తెరుచుకుంటాయి. దీంతో పురుగులు బయటకు కనబడతాయి .
నాట్లు వేయటానికి 15రోజుల ముందే పొలాన్ని రెండు మూడు దఫాలుగా మురగ దమ్ముచేయాలి. ఎత్తు పల్లాలు లేకుండా పొలమంతా సమానంగా వుండేటట్లు చదును చేయాలి. పొలంలో గట్లు వెడల్పులేకుండా సరిచేయాలి.
అరటి పంటను ప్రధాన పంటగా సాగు చేస్తే దిగుబడి పొందడానికి దాదాపు తొమ్మిది నెలల సమయం పడుతుంది. ఈ క్రమంలో చాలా మంది రైతులు అరటి పంటలో అంతర పంటలుగా స్వల్పకాలంలో చేతికొచ్చే పంటలను సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ ఏడాది వరి విస్తీర్ణం నామమాత్రంగా వుంది. ఎడగారు వరిలో ఎక్కువగా 120 రోజుల్లో పంట చేతికొచ్చే స్వల్పకాలిక వరి రకాలను సాగుచేస్తున్నారు. ప్రస్థుతం పైరు 30 నుండి 40 రోజుల దశలో వుంది. ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి నెల్లూరు ప్రాంతీయ వరి పర�
తెలంగాణా రాష్ట్రంలో సుమారు వరి సాగు విస్తీర్ణం 24 లక్షల ఎకరాలు. అన్ని జిల్లాల్లోను కాలువ కింద, బోరు బావుల కింద అధికంగా వరి సాగుచేస్తూ ఉంటారు. ఈ నేపధ్యంలో దీర్ఘకాలిక రకాల కంటే, నీటిని పొదుపుగా ఉపయోగించుకునే వీలున్న స్వల్ప, మధ్యకాలిక వరి వంగడా�
మొక్క తొలిదశలో ఉన్నప్పుడు మూడు నుండి నాలుగు రోజులకి ఒకసారి నీరు పెట్టుకోవాలి. పూత దశ మరియు పిందెలు కాసే దశ మామిడి కి చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో నీటి ఎద్దడి రాకుండా చూసుకోవటం అవసరం.