Home » cultivation
గాల్వనైజడ్ ఐరన్ బ్లోయర్ డ్రమ్ము గాలి మర సహయంతో ఎలుక బొరియల్లో పొగ ను నింపటం ద్వారా ఎలుకలు ఊరిడాకుండా చేయటం ద్వారా చనిపోయేలా చేయవచ్చు. పర్యావరణానికి హానికలగని ఈ విధానం మంచి ఫలితాలను ఇస్తుంది. జింక్ ఫాస్పైడ్ మందును ఎలుకలకు ఎరగా వినియోగించి వ�
బ్యాక్టిరియాతో కూడిన నీరు మరియు బ్యాక్టిరియా కణాలు ఉన్న ఆకులు గాలికి రాపిడి ద్వారా పొలంలోకి ప్రవేశించే అవకాశాలు ఉంటాయి. తెగులు కంకిఈనిక దశలో ఆశిస్తే ఆకులు పసుపు రంగులోకి మారి ఆకు ఇరు పక్కల తర్వాత దశలో గోదుమ రంగు చారల రూపంలో ఏర్పడతాయి. ఇలాంట
ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన మూవింగ్ పాలిహౌస్ ల వల్ల రైతులకు ఎంతో మేలకలిగించేవి ఉన్నాయి. కాలానుగుణంగా కాకుండా ఏలాంటి కాలాల్లోనైనా పంటలను సాగుచేసుకునేందుకు ఈ విధానం దోహదం చేస్తుంది
పొగాకు సాగులో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఈ ఏడాది అన్ని వేలంకేంద్రాల్లో ప్రయోగాత్మకంగా కొంతమంది రైతులతో రసాయన ఎరువులను వినియోగించకుండా పొగాకు సాగు చేపట్టినట్లు చెప్పారు.
నాలుగేళ్ళ క్రితం పంత్ నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి 25రూపాయల చొప్పున 234 వెదురు మొక్కలు కొనుగోలు చేశాడు. తన ఎకరం పొలంలో వాటిని నాటుకున్నాడు. వెదురుతోపాటు అదే పొలంలో అంతర పంటగా
కనకాంబరం పూలకు మార్కెట్ లో మంచి ధర లభిస్తుండటంతో ఇటీవలికాలంలో రైతులు కనకాంబరం సాగువైపు మొగ్గు చూపుతున్నారు. ఉష్ణమండలపు పంట కావటంతో వాతావరణంలో హెచ్చుతగ్గులను ఇది తట్టుకుంటుంది.
2018-19 ఏడాదిలో ఒక భారతీయ రైతు సాగు ద్వారా సగటున రోజుకు సంపాదన 27.. అదే ఏడాది పొడవునా MGNREGS పథకం కింద పనిచేయడం ద్వారా సంపాదించిన దాని కంటే చాలా తక్కువ.
ప్రస్తుతం 98వేల ఎకరాల కాఫీ తోటల్లో అంతరపంటగా మిరియాలు పంట సాగవుతుంది. కొండ వాలు ప్రాంతాలు సాగుకు అనుకూలంగా ఉంటున్నాయి. గిరిజనాబివృద్ధి సంస్ధ గిరిజన రైతులను మిరియాల సాగువైపు
రైతుల ఆందోళనను గమనించిన వ్యవసాయ శాఖ అధికారులు ప్రస్తుతం క్షేత్రస్ధాయిలో సిగటోకా తెగుల విషయంలో రైతులు పాటించాల్సిన సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పిస్తున్నారు. తెగుళ్ళ మందులను మార్చి
దీనికి తోడు చేపల ధరలు తగ్గిపోవటంతో ఎకరానికి 30వేల నుండి 50వేల రూపాయల వరకు నష్టం వాటిల్లుతుందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం కిలో చేప ధర 85 రూపాయలు పలుకుతుంది.